తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • రిమోట్ కంట్రోల్ గురించి జగన్ కే బాగా తెలుసు.. షర్మిల ఎద్దేవా

    కడప : ప్రధాని నరేంద్ర మోదీకి రిమోట్ కంట్రోల్ గా జగన్ వ్యవహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వానికి అన్నింటా మద్దతు తెలుపుతున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రిని రెండు రిమోట్ కంట్రోల్ లు నియంత్రి స్తున్నాయని, రెండు పేర్లూ ‘బి’ తోనే స్టార్ట్ అవుతాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో సీఎం ఇంట్లో మరొకరికి జగన్ రిమోట్ కంట్రోల్ గా ఉన్నారని.. వాళ్ల సూచనలను, కట్టడిని తప్పకుండా నడుచుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ

    READ MORE
  • ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించనున్న హేమకుమారి

    తణుకు : పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఆధ్వర్యంలో ఈనెల 3న న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్లో నిర్వహించే సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల నుంచి ముగ్గురు ఎంపిక కాగా, అందులో హేమకుమారి ఒకరు కావడం విశేషం. ఉన్నత విద్యావంతురాలైన ఆమె మహిళల విద్య, వైద్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే అంశంపై

    READ MORE
  • ఎవరికైనా కాఫీ ఇవ్వడానికి కూడా పవన్ కు మనసు రాదు

    ప్రత్తిపాడు: పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమని… ఆయనను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని కాపు నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగులు వేసుకుని వచ్చే వారిని ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదని చెప్పారు. మన దగ్గరకు వచ్చిన వారికి మర్యాద చేయడాన్ని తన తండ్రి నేర్పారని… మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనాలు పెడతామని అన్నారు. పవన్ కల్యాణ్ ఎవరినీ దగ్గరకు రానివ్వరని… కనీసం తన

    READ MORE
  • జగన్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్న తీరు సరిగా లేదు

    కడప : ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గంలో ఆయన భార్య వైఎస్ భారతి ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గడపగడపకు వెళ్లి ఆమె ఓటర్లను కలుస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రచారం సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు విచక్షణతో మాట్లాడాలని అన్నారు. వయసులో పెద్దవారైన చంద్రబాబు జగన్ గురించి మాట్లాడుతున్న తీరు సరిగా లేదని చెప్పారు. జగన్ పై జరిగిన

    READ MORE
  • కాల్పులతో అత్యాచారాలు ఆగవు

    వరంగల్: అత్యాచారాల నిరోధానికి ఎదురు కాల్పులు పరిష్కారం కాదని తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. ఎదురు కాల్పులతో సమస్యలు తీరవని చెప్పారు. హన్మకొండలో శనివారం జరిగిన తెజస ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘అత్యాచారాలు, హత్యలు తదితర నేరాలను అరికట్టాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంది. వరంగల్ యువతిపై జరిగిన హత్యాచారంపై వెంటనే విచారణ జరిపించాలి. మృతురాలి కుటుంబా న్ని ఆదుకోవాలి. దిశ తరహా ఘటనలు మళ్లీ జరుగకుండా ప్రభుత్వం

    READ MORE
  • రెండు ఘటనల్లో సాక్ష్యం సత్యమే..

    గతనెల 27వ తేదీన హైదరాబాద్‌ నగర శివార్లలో జరిగిన దిశ హత్యాచారం అనంతరం నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.అయితే ఈ రెండు ఘటనల్లో ఒక విచిత్రం తాజాగా వెలుగు చూసింది.రెండు ఘటనల్లో మొదట మృతులను చూసింది పాలు వ్యాపారం చేసే సత్యం అనే ఒకే వ్యక్తి కావడం గమనార్హం.దిశను నిందితులు సజీవదహనం చేసిన రోజున ఉదయం ఐదు గంటల వేళలో పొలానికి వెళుతున్న సత్యం మంటను చూసి చలి మంటగా భావించారు.

    READ MORE
  • దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే సమాజం రెండు వర్గాలు విడిపోయిందా అనే భావన కలుగుతోంది.సాధారణ ప్రజలు,కొంతమంది రాజకీయ,సినీ ప్రముఖులు ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తుంటే కొంతమంది సినీ,రాజకీయ ప్రముఖులు,న్యాయవాదులు,చివరకు మహిళా సంఘాలు సైతం ఎన్‌కౌంటర్‌ను తప్పుబడుతూ విమర్శలు చేయడం,కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో రెండు వర్గాలుగా విడిపోయారనే భావన కలుగుతోంది.ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా హింసించి హత్యాచారం చేసిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం నేరమని,దారుణమని వాదిస్తుండడాన్ని ఏమనాలో తెలియడం లేదని

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు