తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ‘సుగాలి ప్రీతి’ మృతి కేసులో చేతులెత్తేసిన సిబిఐ

    అమరావతి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదో తరగతి దళిత విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు విషయంలో సిబిఐ చేతులెత్తేసింది. ప్రీతి మృతిపై వాస్తవాలు నిగ్గుతేల్చే నిమిత్తం సిబిఐ దర్యాప్తునకు గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వనరులు లేకపోవడం వల్ల తాము దర్యాప్తు చేయలేమని సిబిఐ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన, సున్నిత కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు

    READ MORE
  • ముగ్గురు మహిళలు  మృతి

    గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినుము పంట కోతల కోసం బయలుదేరిన వ్యవసాయ కూలీలు మార్గమధ్యలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. గుంటూరు జిల్లా నారా కోడూరు – బుడంపాడు గ్రామాల మధ్య వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందినవారు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మగా గుర్తించారు. మృతులు చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన మరో

    READ MORE
  • మంత్రి సత్యకుమార్‌ అనుచరుడి రౌడీయిజం

    పెనుకొండ: మండలంలోని కియా పారిశ్రామికవాడ పరిధిలో విలువైన భూమిని ఆక్రమించేందుకు మంత్రి సత్యకుమార్‌ ముఖ్య అనుచరుడు ఆదినారాయణ యాదవ్‌ రౌడీయిజానికి తెగబడ్డారు. మండలంలోని అమ్మవారిపల్లి సమీపంలో జాతీయ రహదారికి అనుకొని ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంపై కన్నేశారు. ఆదివారం ఎంపీపీ ఆదినారాయణ అనుచరులు వీరంగం సృష్టించారు. జేసీబీతో ప్రహరీని ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్న యజమాని ప్రభాకర్​పై కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీనిపై బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఘటనా

    READ MORE
  • యువతిపై ఉన్మాది యాసిడ్‌ దాడి

    మదనపల్లె  : అన్నమయ్య జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. యువతి తలపై ఓ ఉన్మాది కత్తితో పొడిచి ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు. గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి (23) పై ఉన్మాది గణేష్ యాసిడ్ దాడి చేశాడు. ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో ఆ యువతి విలవిల్లాడిపోయింది. వెంటనే ఆమెను మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇటీవలే గౌతమికి పెళ్లి నిశ్చయమయ్యింది. వచ్చే ఏప్రిల్ 29వ తేదీన

    READ MORE
  • వారసుడు కొడుకే అవ్వాలా.? కూతుర్లు కారా?

    హైదరాబాదు:చిరంజీవి వ్యాఖ్య‌ల‌పై శ్యామల స్పందిస్తూ.. వారసుడు కొడుకే అవుతాడా.? కూతుర్లు అవ్వ‌లేరా.. నాకు ఈ వ్యాఖ్య‌లు అర్థం కాలేదు. చిరంజీగా ఏం ఉద్దేశ్యంతో అని ఉంటాడో త‌న‌కే తెలియాలి. వార‌సుడు కొడుకు మాత్ర‌మే అవ్వాలి అనే ఆలోచ‌న నుంచి చిరంజీవితో పాటు చాలామంది బ‌య‌ట‌కు వ‌స్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ జ‌న‌రేష‌న్‌లో మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణిస్తుంటే కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు సరికావు. చిరంజీవి ఇంట్లో అత‌డి కోడలు ఉపాస‌న‌నే ఉంది. ఆమె త‌న బిజినెస్‌ని ఎంత

    READ MORE
  • అందుబాటులోకి పుష్పక్‌ బస్సులు

    హైదరాబాద్:  కొత్త పుష్పక్ బస్సులను నడపనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పుష్పక్‌ ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులను నడపనున్నారు. జేబీఎస్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి, ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్‌కు ప్రతి గంటకో బస్సు అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త పుష్పక్‌ సర్వీస్‌లు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్, సచివాలయం, నాంపల్లి, అఫ్జల్‌గంజ్‌, బహదూర్‌పుర, ఆరంఘర్ మీదుగా ఎయిర్​పోర్టు వరకు నడపనున్నట్లు గ్రేటర్​ ఆర్టీసీ అధికారులు తెలిపారు. నేటి నుంచి కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ

    READ MORE
  • 42 శాతం రిజర్వేషన్లు పెంచకపోతే యుద్ధమే

    న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం, తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రకులాలలో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు సీలింగ్‌ను సుప్రీంకోర్టు  ఎత్తివేసిందని, ఇప్పుడు ఏ సీలింగ్‌ లేదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని, లేదంటే యుద్ధం తప్పదని హెచ్చరించారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు