తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • రాజ్యహింస అవధులు దాటింది

    కర్నూలు : ఫాసిజం దేశంలో నలుమూలల విస్తరించిందని, తద్వారా రాజ్యహింస అవధులు దాటిందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. విరసం 24వ సాహిత్య పాఠశాల బహిరంగ సభ ఆదివారం కర్నూలులో జరిగింది. ఈ సభలో ప్రధాన వక్తగా హరగోపాల్‌ హాజరై మాట్లాడారు. రచయితల దృక్పథంలో మార్పురావడం కాదని, ప్రవర్తనలో మార్పు రావాలని అన్నారు. భారతీయ సమాజంలో అంబేద్కర్‌ తర్వాత గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తిగా వరవరరావ్‌ కనపడతాడని, సాహిత్యంలో ప్రధాన భూమిక పోషించి ఉంటే ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం

    READ MORE
  • ‘నాక్‌’ లంచం కుంభకోణం

    న్యూఢిల్లీ: దేశ ఉన్నత విద్యా వ్యవస్థలో జరిగిన భారీ అవినీతి బయటపడింది. ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఏఏసీ) అనుకూల గ్రేడ్‌ ఇచ్చేందుకు లంచం డిమాండ్‌ చేయడం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే డబ్బులు తీసుకుని నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ వంటి ఘటనలు మరవక ముందే మళ్లీ నాక్‌ గ్రేడ్‌ కోసం కోట్ల రూపాయాల డబ్బులను డిమాండ్‌ చేయడం బయటపడింది. జనవరి 26న దేశ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో జేఎన్‌యూ

    READ MORE
  • మరోసారి సీఐడీ విచారణకు ఆర్జీవీ డుమ్మా

    గుంటూరు: సీఐడీ అధికారుల ఎదుట విచారణకు ఆర్జీవీ హాజరు కాలేదు. విచారణకు 8 వారాల సమయం కోరారు. సినిమా ప్రమోషన్‌లో ఉన్నందున విచారణకు రాలేనన్న ఆర్జీవీ, తన తరఫున న్యాయవాదిని సీఐడీ కార్యాలయానికి పంపారు. కాగా రాంగోపాల్‌ వర్మ 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో సినిమాని తీశారు. ఆ సినిమా పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో కొందరు పిల్‌ వేయడంతో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే పేరుతో రిలీజ్ చేశారు.

    READ MORE
  • రామ్ గోపాల్ వర్మకు మరో కేసులో సీఐడీ నోటీసులు

    అమరావతి : టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లను కించపరుస్తూ పెట్టిన పోస్టులకు సంబంధించిన కేసులో నిన్న పోలీసు విచారణకు ఆయన హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మను దాదాపు 9 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. ఇదే సమయంలో వర్మకు మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు

    READ MORE
  • పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు

    న్యూ ఢిల్లీ:బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ … దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్ కుమార్‌, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరెకపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ రిట్‌ పిటిషన్‌ వేశారు. మరోవైపు

    READ MORE
  • రాజ్యహింస అవధులు దాటింది

    కర్నూలు : ఫాసిజం దేశంలో నలుమూలల విస్తరించిందని, తద్వారా రాజ్యహింస అవధులు దాటిందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. విరసం 24వ సాహిత్య పాఠశాల బహిరంగ సభ ఆదివారం కర్నూలులో జరిగింది. ఈ సభలో ప్రధాన వక్తగా హరగోపాల్‌ హాజరై మాట్లాడారు. రచయితల దృక్పథంలో మార్పురావడం కాదని, ప్రవర్తనలో మార్పు రావాలని అన్నారు. భారతీయ సమాజంలో అంబేద్కర్‌ తర్వాత గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తిగా వరవరరావ్‌ కనపడతాడని, సాహిత్యంలో ప్రధాన భూమిక పోషించి ఉంటే ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం

    READ MORE
  • జూబ్లీహిల్స్‌లో దారుణం

    హైదరాబాద్: హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెండ్లికి సాయం చేస్తానని నమ్మించి యువతిపై ఓ డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. జూబ్లిహిల్స్‌లోని ఓ బంగ్లాలో వాచ్‌మెన్ అతని కూతురు (19) ఉంటున్నారు. ఈ క్రమంలోనే అదే బంగ్లాలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శివ నరసింహ అనే వ్యక్తి వాచ్ మెన్ కూతురి పెండ్లికి సాయం చేస్తానని నమ్మించాడు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు