నాడు వెన్ను పోటు…నేడు నక్క వినయం
- May 28, 2022
తిరుమల: రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ఓ శని అని ఎన్టీఆర్ ఏనాడో అన్నారని పర్యాటక మంత్రి రోజా గుర్తు చేసారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత విలేఖరులతో మాట్లాడారు. ‘ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన చంద్రబాబే.. నేడు ఆయన ఫొటోలకు దండలు వేసి దండం పెడుతున్నారు. కనీసం ఈ మహానాడులోనైనా ఎన్టీఆర్ కు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినా చంద్రబాబుకు కృతజ్ఞత లేదు. చేసిన తప్పులను మహానాడు ద్వారా
READ MORE