తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • లిక్కర్ స్కాంలో ఏడుగురు నిందితుల రిమాండ్ పొడిగింపు

    అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఏడుగురు నిందితుల రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. నిందితుల ప్రస్తుత రిమాండ్ గడువు ఈరోజు ముగియడంతో, సిట్ అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, న్యాయమూర్తి నిందితుల రిమాండ్‌ను జూన్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా

    READ MORE
  • రాయలసీమలోకి 26న నైరుతి రుతుపవనాలు

    అమరావతి: నైరుతి రుతుపవనాలు ఈ నెల 24 నాటికే కేరళను తాకే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణం (జూన్‌ 1) కంటే ముందుగా 27 నాటికి రుతుపవనాలు కేరళను పలకరిస్తాయని వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు అనుకూలంగా మారడంతో వాటి గమనం వేగంగా ఉందని, ఇవే పరిస్థితులు కొనసాగితే 26 నాటికి రాయలసీమ, 29 నాటికి కోస్తాంధ్రలోకి ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2013లో కేవలం 14 రోజుల్లోనే రుతుపవనాలు

    READ MORE
  • రేపు నింగిలోకి దూసుకెళ్ల‌నున్న PSLV-C61

    బెంగలూరు : PSLV-C61 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ ఉదయం 7.59 గంటల నుంచి 22 గంటల పాటు కౌంట్‌డౌన్‌ కొనసాగనుంది. ఆదివారం ఉదయం 5:59 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు, కీలకమైన మౌలిక సదుపాయల కల్పనకు దోపదపడేలా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఈ ఉపగ్రహంలో సీ-బ్యాడ్‌ సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌ను అమర్చారు. ఉగ్రశిబిరాలు, కార్యకలాపాలను కూడా తెలుసుకో నున్నారు.అలాగే సరిహద్దులో సైనికుల కదిలకలను కూడా ఈ ఉపగ్రహం ద్వారా సమాచారం

    READ MORE
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి లేఖపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రకటించాలి

    అమరావతి : సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి లేఖ రాయడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారత రాజ్యాంగంలోని ఫెడరల్‌ స్వభావాన్ని పరిరక్షిస్తూ రాష్ట్రాల హక్కులను కాపాడేలా సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిర్వీర్యం చేసేందుకు రాష్ట్రపతి ద్వారా కేంద్ర ప్రభ్తువం ప్రశ్నలు సంధింపజేయడం గర్హనీయమని తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర

    READ MORE
  • సరిహద్దుల్లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య.. రహస్యంగా ఉంచిన అధికారులు

    హైదరాబాదు:జమ్మూకాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ జవాన్ సంపంగి నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విధినిర్వహణలో ఉన్న సమయంలోనే తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు. జవాన్ నాగరాజు బలవన్మరణానికి పాల్పడిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ విషాదకర సంఘటన మూడు రోజుల క్రితమే జరిగిందని సమాచారం. మంగళవారం నాగరాజు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అధికారులు ఆయన తల్లిదండ్రులకు అప్పగించారు.దేశ సేవకు వెళ్లిన నాగరాజు విగతజీవిగా తిరిగి రావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన

    READ MORE
  • హైదర్‌నగర్ డైమండ్ ఎస్టేట్ కబ్జాకు హైడ్రా చరమగీతం

    హైదరాబాదు:కూకట్‌పల్లి పరిధిలోని అల్విన్ కాలనీ, హైదర్‌నగర్‌లోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్‌లో ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదానికి తెరపడింది. కబ్జాదారుల చెరలో చిక్కుకున్న ఈ లే అవుట్‌ను హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అథారిటీ (హైడ్రా) అధికారులు విడిపించి, 79 మంది అసలు ప్లాట్ల యజమానులకు న్యాయం చేకూర్చారు. హైకోర్టు తీర్పు వెలువడినప్పటికీ స్థలాన్ని ఖాళీ చేయని కబ్జాదారుల నుంచి బాధితులకు విముక్తి లభించడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.హైదర్‌నగర్ డివిజన్‌లోని సర్వే నంబర్ 145లో సుమారు 9 ఎకరాల

    READ MORE
  • ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

    న్యూ ఢిల్లీ:ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నీట్ కౌన్సిలింగ్ – 2022లో అర్హురాలైన విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు నిరాకరించినందుకు రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.వివరాల్లోకి వెళితే.. వైద్య విద్యలో ప్రవేశాల కోసం 2022లో నీట్ రాసిన నెల్లూరుకు చెందిన రేవూరు వెంకట ఆశ్రిత ఎన్‌సీసీ ఓపెన్ మహిళా కేటగిరీ కింద ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎన్‌సీసీ‌లో తనకంటే తక్కువ మెరిట్,

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు