భారీ వర్షంతో అనంతపురం శివారు జలమయం
- May 15, 2025
అనంతపురం : బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా అనంతపురం శివారులోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఉదయం 5.30 గంటలకు కందుకూరు ధర్మవరం రోడ్డు, సిపిఐ కాలనీ నుండి రెస్క్యూ కాల్ రావడంతో అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పలు కాలనీలలో రెస్క్యూ టీం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిన్న రాత్రి కురిసిన వర్షపు నీటితో కాలనీ ఇళ్ళు మునిగిపోయాయి. గంగలకుంట, జంగాలపల్లి పొలాల నుండి నీరు వచ్చి కాలనీలోకి
READ MORE