తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • నీకెందుకు సపోర్ట్‌ చేయాలి..

    అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయంటూ ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి పెద్దల నుంచి విశేష మద్దతు లభించింది. కానీ ఈ ధర్నాకు కాంగ్రెస్ నేతలు దూరంగా ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులే సమాధానం చెప్పాలంటూ జగన్ ఇటీవల మీడియా ముందు వ్యాఖ్యానించారు. దానిపై స్పందించిన షర్మిల.. ఘాటుగా సమాధానమిచ్చారు. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలని

    READ MORE
  • ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ పై … రైతన్నల ఆగ్రహం

    మంగళగిరి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ పై ఉండవల్లిలోని సుందరయ్య చౌక్ వద్ద రైతు సంఘం నేతలు శనివారం నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేతలు మాట్లాడుతూ కేంద్ర గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్ రైతాంగాన్ని నడ్డి విరిచే విధంగా ఉన్నదన్నారు. రైతాంగానికి బడ్జెట్ 1,52,000 కోట్ల రూపాయలు తగ్గించారనీ, గతం కంటే దీని ప్రభావం వలన సాధారణ ప్రజానీకానికి కూడా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు

    READ MORE
  • అప్పులపై బాబు తప్పుదోవ పట్టిస్తున్నారు

    తాడేపల్లి: అప్పులపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శించారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. బాబు పాలనలో రాష్ట్రం తిరోమనంలో వెళ్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 52 రోజుల్లో రాష్ట్రంలో అక్రమాలు, ఆకృత్యాలు పెరిగిపోయాయన్నారు. “52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోంది. ప్రశ్నించే వాళ్లను అణచివేస్తున్నారు. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విధ్వంస పాలన సాగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. బడ్జెట్ కూడా

    READ MORE
  • బడ్జెట్ లో అన్యాయంపై సిపిఎం నిరసిన

    -విజయవాడ : కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో శుక్రవారం ధర్నా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర నిరాశ ఎదురైందని, బిజెపి డౌన్ డౌన్, 15 వేల కోట్లు అప్పుల రూపంలో కాకుండా గ్రాండ్ రూపంలో నిధులు కేటాయింపులు జరపాలని, విభజన హామీలను అమలు చేయాలని, బుందేల్ఖండ్ ప్యాకేజీని వెనుకబడిన ప్రాంతాలకు అమలు చేయాలని, కోరుతూ నాయకులు నినదించారు. సందర్భంగా సిపిఎం రాష్ట్ర

    READ MORE
  • 2.91లక్షల కోట్లతో తెలంగాణ బ‌డ్జెట్.. వ్యవసాయానికి 72 వేల కోట్లు

    హైదరాబాద్: తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. మెట్రో వాటర్ వర్క్స్కు రూ.3,385 కోట్లు, నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు రూ.200 కోట్లు, జీహెచ్ఎంసీలో మౌలిక వసతులు కల్పనకు

    READ MORE
  • జూరాలకు పోటెత్తిన వరద.. 42 గేట్లు ఎత్తివేత

    మహబూబ్నగర్: గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.06 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 1.97 లక్షల క్యూక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో స్పిల్వే ద్వారా 1.69 లక్షల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 24,201 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్కు 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్కు 1300 క్యూ సెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి

    READ MORE
  • సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు

    న్యూఢిల్లీ: సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి కిషణ్ రెడ్డి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. దేశంలో ఏ బొగ్గుగనినీ ప్రైవేటుపరం చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. ప్రైవేటీకరణ చేయాలంటే 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర నిర్ణయమే కీలకని చెప్పారు. సింగరేణి ప్రైవేటీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లోనే ఉందని వెల్లడించారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు