తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • శ్రీవారి మెట్లు.. నడక మార్గంలో దర్శనం టోకెన్లు జారీ

    చంద్రగిరి :  శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమలకు మెట్లు మార్గాన నడిచి వెళ్లే భక్తులకు గురువారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టోకెన్లను జారీ చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిటిడిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు.  దీంతో గత 14 రోజులుగా టోకన్లు జారీ నిలిపివేసిన విషయం అందరికీ తెలిసింది. వైకుంఠ ఏకాదశి  ముగియడంతో నడిచి వెళ్లే శ్రీవారి భక్తులకు టోకెన్ల జారీని గురువారం తిరిగి ప్రారంభించారు. శ్రీవారి మెట్లు వద్ద టోకన్లు

    READ MORE
  • రాంగోపాల్‌ వర్మకు మూడు నెలల జైలు శిక్ష

    ముంబై : చెక్‌బౌన్స్‌ కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్‌ కోర్టు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకి మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2018లో రాంగోపాల్‌ వర్మపై చెక్‌బౌన్స్‌ కేసు నమోదైంది. మహేష్‌చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతుంది. కానీ ఒక్కసారి కూడా దర్శకుడు వర్మ విచారణకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు వర్మపై నాన్‌ బెయిలబుల్‌

    READ MORE
  • తంబళ్ళపల్లిలో టిడిపి శ్రేణుల ఫ్లెక్సీ రగడ

    బి.కొత్తకోట: నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తంబళ్ళపల్లి, మొలకలచెరువు, బి.కొత్తకోట పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. గత కొంతకాలంగా ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. ఇవాళ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పూర్తిస్థాయిలో చించివేయడంతో రచ్చ రోడ్డుకెక్కింది. మరోవైపు జయ చంద్రారెడ్డి అనుచరులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు

    READ MORE
  • ‘పుష్ప 2’ కలెక్షన్ల లెక్కలు తీస్తున్న ఐటీ అధికారులు

    హైదరాబాద్ :  మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో బుధవారమూ ఆదాయపు పన్ను శాఖ అధికార్ల   తనిఖీలు జరుగుతున్నాయి. సినిమాకు పెట్టిన పెట్టుబడులు, వచ్చిన కలెక్షన్లపై ఐటీ అధికారులు దృష్టి సారించారు.  ‘పుష్ప 2’ సినిమా ఇప్పటి వరకు రూ. 1,700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్, వచ్చిన ఆదాయం ఎంతో తెలుసుకునే పనిలో అధికారులు పడ్డారు. దాదాపు 55 ఐటీ అధికారుల

    READ MORE
  • శ్రీవారి మెట్లు.. నడక మార్గంలో దర్శనం టోకెన్లు జారీ

    చంద్రగిరి :  శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమలకు మెట్లు మార్గాన నడిచి వెళ్లే భక్తులకు గురువారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టోకెన్లను జారీ చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిటిడిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు.  దీంతో గత 14 రోజులుగా టోకన్లు జారీ నిలిపివేసిన విషయం అందరికీ తెలిసింది. వైకుంఠ ఏకాదశి  ముగియడంతో నడిచి వెళ్లే శ్రీవారి భక్తులకు టోకెన్ల జారీని గురువారం తిరిగి ప్రారంభించారు. శ్రీవారి మెట్లు వద్ద టోకన్లు

    READ MORE
  • రాంగోపాల్‌ వర్మకు మూడు నెలల జైలు శిక్ష

    ముంబై : చెక్‌బౌన్స్‌ కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్‌ కోర్టు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకి మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2018లో రాంగోపాల్‌ వర్మపై చెక్‌బౌన్స్‌ కేసు నమోదైంది. మహేష్‌చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతుంది. కానీ ఒక్కసారి కూడా దర్శకుడు వర్మ విచారణకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు వర్మపై నాన్‌ బెయిలబుల్‌

    READ MORE
  • హైదరాబాద్ లో విప్రో భారీ విస్తరణ

    దావోస్‌:ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో మరో ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ భేటీ

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు