తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    బెంగళూరు:వైసీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇక్కడి విమానాశ్రయంలో  ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయను అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన

    READ MORE
  • మహిళను చెట్టుకు కట్టేసి

    కుప్పం:  నియోజకవర్గంలో  అప్పు తీర్చలేదని ఓ మహిళను పట్టపగలు నిర్దాక్షిణ్యంగా చెట్టుకు కట్టేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. అందుకు సంబంధించి వీడియోలు సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళపై దాడి చేసిన వారిపై వెంటనే అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సీఎం ఎస్పీతో మాట్లాడగా.. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటను

    READ MORE
  • వ్యాను బీభత్సం.. దంపతులు మృతి

    నెల్లూరు: దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం గ్రామంలో సోమవారం వేగంగా వెళ్తున్న వ్యాను అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో  దుకాణంలో ఉన్న వెంకటేశ్వర్లు, ఆయన భార్య స్వర్ణలత అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృత దేహాలను  పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.  

    READ MORE
  • షార్‌కు బాంబు బెదిరింపులు.

    న్యూ ఢిల్లీ: శ్రీ‌హ‌రికోట‌ లోని భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగ‌ కేంద్రం-షార్‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. ఆదివారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత త‌మిళ‌నాడు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌కు ఓ ఫోన్ కాల్ వ‌చ్చింది. ఫోన్ చేసిన వ్య‌క్తులు షార్‌లో బాంబు ఉన్న‌ట్లు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు షార్ ప‌రిస‌రాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తున్నారు. ఈ త‌నిఖీల్లో ఎలాంటి పేలుడు ప‌దార్థాలూ, అనుమానాస్ప‌ద వ‌స్తువులూ ల‌భించ‌లేదు. మ‌రోవైపు

    READ MORE
  • ఆస్పత్రిలో హరీష్ రావు.

    హైద‌రాబాద్ : బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆస్ప‌త్రిలో చేరిన హరీష్ రావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రాత్రి పరామర్శించారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న హరీష్ రావును పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు కేటీఆర్. డిహైడ్రేషన్ కారణంగా వైరల్ ఫీవర్ రావడంతో ఆయన ఆస్ప‌త్రిలో చేరారు. వైరల్ ఫీవర్ తగ్గిన వెంటనే హరీష్ రావును డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు కేటీఆర్. కాగా నిన్న మాజీ మంత్రి హరీష్ రావుకు స్వల్ప

    READ MORE
  • ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌

    హైదరాబాదు:బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌.. ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్‌ రావు కూడా విచారణకు హాజరయ్యారు. అంతకుముందు నందీనగర్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ అయిన విష‌యం తెలిసిందే.ఈ స‌మావేశంలో ఫార్ములా వన్‌ విచారణకు సంబంధించి పలు అంశాలపై వారు చర్చించినట్లు స‌మాచారం. ఈ భేటీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు కూడా పాల్గొన్నారు. అనంతరం

    READ MORE
  • మెడికల్ కాలేజీలపై ఎన్ఎంసీ సీరియస్

    హైదరాబాద్ : రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలపై జాతీయ వైద్య మండలి ( ఎన్ఎంసీ) ఆగ్రహించింది. ఆయా కళాశాలల్లో వసతుల లేమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధ్యాపకుల కొరత, సరైన హాస్టల్ భవనాలు, క్లినికల్ పారామీటర్లు, ప్రయోగశాలలు, విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు సరిపడా మృతదేహాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా కాలేజీల్లో గుర్తించిన లోపాలపై చర్చించేందుకు ఈనెల 18న ఢిల్లీలోని ఎన్ఎంసీ కార్యాలయానికి రావాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈలకు ఎన్ఎంసీ నోటీసులు జారీ

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు