కడప:వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సిమెంట్ పరిశ్రమలపై జులుం ప్రదర్శిస్తున్నారు. వాటికి అవసరమైన ముడి సరకు సరఫరా రవాణాతోపాటు, అక్కడ ఉత్పత్తి అయిన సిమెంట్కు సంబంధించిన రవాణా కాంట్రాక్టులన్నీ తనకే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే యాజమాన్యం కొన్ని కాంట్రాక్టులను ఆయన అనుచరులకే ఇచ్చినా, అవి సరిపోవని మొత్తం తమకే కావాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. అది కుదరదన్నందుకు ఆ పరిశ్రమలకు ముడిసరకు రవాణా జరగకుండా ఆపేశారు. దీంతో ఇప్పటికే ఓ ప్లాంట్లో ఉత్పత్తి
READ MOREఈ నెల 19న ‘వక్ఫ్’కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తాం: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
- April 14, 2025