నీకెందుకు సపోర్ట్ చేయాలి..
- July 27, 2024
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయంటూ ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి పెద్దల నుంచి విశేష మద్దతు లభించింది. కానీ ఈ ధర్నాకు కాంగ్రెస్ నేతలు దూరంగా ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులే సమాధానం చెప్పాలంటూ జగన్ ఇటీవల మీడియా ముందు వ్యాఖ్యానించారు. దానిపై స్పందించిన షర్మిల.. ఘాటుగా సమాధానమిచ్చారు. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలని
READ MORE