రాజ్యహింస అవధులు దాటింది
- February 10, 2025
కర్నూలు : ఫాసిజం దేశంలో నలుమూలల విస్తరించిందని, తద్వారా రాజ్యహింస అవధులు దాటిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. విరసం 24వ సాహిత్య పాఠశాల బహిరంగ సభ ఆదివారం కర్నూలులో జరిగింది. ఈ సభలో ప్రధాన వక్తగా హరగోపాల్ హాజరై మాట్లాడారు. రచయితల దృక్పథంలో మార్పురావడం కాదని, ప్రవర్తనలో మార్పు రావాలని అన్నారు. భారతీయ సమాజంలో అంబేద్కర్ తర్వాత గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తిగా వరవరరావ్ కనపడతాడని, సాహిత్యంలో ప్రధాన భూమిక పోషించి ఉంటే ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం
READ MORE