శ్రీవారి మెట్లు.. నడక మార్గంలో దర్శనం టోకెన్లు జారీ
- January 23, 2025
చంద్రగిరి : శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమలకు మెట్లు మార్గాన నడిచి వెళ్లే భక్తులకు గురువారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టోకెన్లను జారీ చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిటిడిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు. దీంతో గత 14 రోజులుగా టోకన్లు జారీ నిలిపివేసిన విషయం అందరికీ తెలిసింది. వైకుంఠ ఏకాదశి ముగియడంతో నడిచి వెళ్లే శ్రీవారి భక్తులకు టోకెన్ల జారీని గురువారం తిరిగి ప్రారంభించారు. శ్రీవారి మెట్లు వద్ద టోకన్లు
READ MORE