మిగులు భూములు గిరిజనులకు కేటాయించాలి
- July 10, 2025
ఏలూరు: జీలుగుమిల్లి మండలం తాటియాకుల గూడెం పంచాయతీ పరిధిలోని కండ్రికపాడు రెవెన్యూ పరిధిలో 22 ఎకరాల ఎల్టిఆర్ భూమిని స్థానిక గిరిజనులకు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నేతృత్వంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.సీతారాం, బలరాం,అశోక్,రవి, రామకృష్ణ తదితరుల బృందం జీలుగుమిల్లి మండలంలో గురువారం పర్యటించింది. స్థానిక సమస్యలపై ప్రజా సంఘాలు, సిపిఎం నాయకులు, కార్యకర్తలతో వి.శ్రీనివాసరావు మాట్లాడారు. నూతన కార్యాలయ నిర్మాణ పనుల
READ MORE