తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ‘అన్నీ నాకే కావాలి’ – సిమెంటు పరిశ్రమలకు బీజేపీ ఎమ్మెల్యే వేధింపులు

    కడప:వైఎస్సార్‌ జిల్లాలోని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సిమెంట్‌ పరిశ్రమలపై జులుం ప్రదర్శిస్తున్నారు. వాటికి అవసరమైన ముడి సరకు సరఫరా రవాణాతోపాటు, అక్కడ ఉత్పత్తి అయిన సిమెంట్‌కు సంబంధించిన రవాణా కాంట్రాక్టులన్నీ తనకే ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే యాజమాన్యం కొన్ని కాంట్రాక్టులను ఆయన అనుచరులకే ఇచ్చినా, అవి సరిపోవని మొత్తం తమకే కావాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. అది కుదరదన్నందుకు ఆ పరిశ్రమలకు ముడిసరకు రవాణా జరగకుండా ఆపేశారు. దీంతో ఇప్పటికే ఓ ప్లాంట్‌లో ఉత్పత్తి

    READ MORE
  • ఈ నెల 19న ‘వక్ఫ్‌’కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తాం: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

    హైద‌రాబాద్: తెలంగాణలోని హైదరాబాద్ లో కూడా ఈ నెల 19న వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తామని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రతినిధులు .. హైదరాబాద్‌లో జరిగే నిరసనలో పాల్గొంటారని, వక్ఫ్‌ ఆస్తులను నాశనం చేయడానికే బిల్లు తెచ్చారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. అలాగే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుడిని సభ్యుడిగా ఎలా చేర్చుతారని, వక్ఫ్‌ అంటేనే నా దృష్టిలో ఓ ప్రార్థనా స్థలం అని అన్నారు. వక్ఫ్‌

    READ MORE
  • నేడు 98 మండలాల్లో వడగాడ్పులు

    అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 98 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, మరో 11 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఆ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. తీవ్ర వడగాడ్పులు వీచే మండలాల్లో కాకినాడ 3, అంబేద్కర్‌ కోనసీమ 7, తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలంలో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపారు. ఆదివారం 54

    READ MORE
  • ప్రైవేటుకు అంబేద్కర్ స్మృతి వనం

    విజయవాడ : విజయవాడలోని  స్వరాజ్య మైదానంలో 125 అడుగుల పొడవైన నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిలో జిల్లా యంత్రాంగం నిర్వహించాలని యోచిస్తోందని, త్వరలో దీనిలో మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. అంబేద్కర్ స్మృతి వనం అభివృద్ధికి త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నట్లు ఆయన చెప్పారు. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం, నదీ తీరం, కాలువ గట్లు మరియు ఇతర పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి

    READ MORE
  • చార్జీలు పెంచే యోచనలో మెట్రో

    హైదరాబాదు:నగరంలో ట్రాఫిక్ చిక్కులు, అనారోగ్యానికి కారణమయ్యే కాలుష్య బెడదను తప్పించుకోవడానికి సిటీవాసులకు ఉన్న ఏకైక సాధనం మెట్రో.. సిటీలో తక్కువ ఖర్చుతో సుఖంగా ప్రయాణం చేయడం మెట్రోతోనే సాధ్యం. ముఖ్యంగా ఈ వేసవిలో ఏసీ వాహనంలో ప్రయాణించాలంటే ఖర్చు తడిసిమోపెడవుతుంది. అందుకే జంట నగరాల పరిధిలో నిత్యం లక్షలాదిమంది మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే, ఇకపై మెట్రో ప్రయాణం కూడా భారం కానుందని సమచారం. కరోనా కాలం నుంచి కొనసాగుతున్న నష్టాలను భర్తీ చేసుకోవడానికి హైదరాబాద్ మెట్రో

    READ MORE
  • కంచ గచ్చిబౌలిలో అడవులు లేవని వాదిస్తే.. అక్కడే జైలు కట్టి అందులోనే వేస్తాం

    హైదరాబాదు:కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్‌ సర్కార్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయి నిలదీశారు. సీఎస్‌ను కాపాడాలని అనుకుంటే.. వంద ఎకరాలను ఎలా పునరుద్ధిస్తారో చెప్పాలన్నారు. దీనిపై నాలుగు వారాల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేశారు.

    READ MORE
  • హైదరాబాదులో ఈడీ సోదాలు

    హైదరాబాద్: హైదరాబాదులో రెండు సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహించింది. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్, ఘరానా గ్రూప్ చైర్మన్ ఎండి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీలకు సంబంధించిన నాలుగు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపింది. సికింద్రాబాద్, బోయి న్ పల్లి,  జూబ్లీహిల్స్ , మాదాపూర్ ప్రాంతాలలో సోదాలు జరిపారు. సాయి సూర్య డెవలపర్స్ సురానాకి అనుబంధంగా పనిచేస్తున్న కంపెనీ. ఇటీవల ప్రముఖ బ్యాంకు నుంచి వేలకోట్ల రూపాయలు రుణం తీసుకున్న సురానా కంపెనీపై

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు