తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • బుట్టా రేణుక ఆస్తులను వేలం

    కర్నూలు : ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీకి అనుబంధ విభాగం ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి రూ.310 కోట్లు అప్పును వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతులు తీసుకున్నారు. అయితే వాటిని ఈ దంపతులు తిరిగి చెల్లించ లేదు. దీంతో వారి ఆస్తులను వేలం వేసే దిశగా అడుగులు సాగుతోన్నాయి. కొంత కాలం పాటు కిస్తీలు సక్రమంగానే వీరు చెల్లించారు. కానీ గత ఐదేళ్లగా వీరు ముఖం చాటేశారు. సంస్థ ప్రతినిధులు పలుసార్లు

    READ MORE
  • మళ్లీ చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు

    తిరుమల: తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలవరపెడుతున్నది. జూ పార్క్‌ రోడ్డు నుంచి తిరుమల టోల్‌ గేటు మీదుగా చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్తూ కనిపించింది. చిరుత సంచారం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. ఇటీవల తిరుమలలో చిరుత సంచారం ఎక్కువైంది. రెండు వారాల కిందట కూడా చిరుత సంచరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో

    READ MORE
  • అదానికి మారిక కొండ

    విజయనగరం : విజయనగరం జిల్లా వేపాడ మండలం కరకవలస గ్రామ పంచాయతీ పరిధిలోని 213.80 ఎకరాల మారికకొండ, మారిక గ్రామాన్ని గుజరాత్‌లోని అదాని గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. జల విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం పేరిట భూమిని సేకరించేందుకు కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఈ నెల 23న ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. అనకాపల్లి జిల్లా రైవాడ నీటిని ఈ విద్యుత్‌ ప్రాజెక్టు కోసం మళ్లించనున్నారు. ప్రభుత్వం గుర్తించిన మారికకొండ ప్రాంతం కరకవలస

    READ MORE
  • పాకిస్థానీల కోసం ఆరా

    హైదరాబాదు:పహల్గామ్ ఉగ్రదాడి ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్న పాకిస్థానీ పౌరుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిర్దేశిత గడువులోగా పాకిస్థానీయులందరూ దేశం విడిచి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్‌ లో నమోదైన పాకిస్థానీ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాధారణంగా విదేశీయులు శంషాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ)లో

    READ MORE
  • కెటిఆర్ పై ఫిర్యాదు.. తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు

    హైదరాబాదు:ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిలు నకిలీ వీడియోలను విడుదల చేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. దీంతో గతేడాది మే 25న వారిద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, తాజాగా ఈ కేసును కొట్టేయాలని కోరుతూ కెటిఆర్, జగదీశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ

    READ MORE
  • పాకిస్థానీల కోసం ఆరా

    హైదరాబాదు:పహల్గామ్ ఉగ్రదాడి ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్న పాకిస్థానీ పౌరుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిర్దేశిత గడువులోగా పాకిస్థానీయులందరూ దేశం విడిచి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్‌ లో నమోదైన పాకిస్థానీ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాధారణంగా విదేశీయులు శంషాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ)లో

    READ MORE
  • నటి వేధింపుల కేసు – ఐపీఎస్‌ సీతారామాంజనేయులు అరెస్ట్

    అమరావతి:వైఎస్సార్సీపీ హయాంలో ముంబయి నటిపై నమోదైన అక్రమ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ సీఐడీ పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లో అరెస్ట్ చేశారు. జగన్ హయాంలో పీఎస్సార్ ఇంటెలిజెన్స్ చీఫ్​గా పని చేశారు. జగన్​కు ఆయన అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం సస్పెన్షన్​లో ఉన్న ఆంజనేయులును హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. ముంబటి నటి కేసులో ఆయన్ను సీఐడీ పూర్తి స్థాయిలో విచారించనుంది.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని పీఎస్‌ఆర్‌ ఇంటి వద్ద సోమవారం సీఐడీ

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు