తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • మిగులు భూములు గిరిజనులకు కేటాయించాలి

    ఏలూరు: జీలుగుమిల్లి మండలం తాటియాకుల గూడెం పంచాయతీ పరిధిలోని కండ్రికపాడు రెవెన్యూ పరిధిలో 22 ఎకరాల ఎల్‌టిఆర్‌ భూమిని స్థానిక గిరిజనులకు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నేతృత్వంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.సీతారాం, బలరాం,అశోక్‌,రవి, రామకృష్ణ తదితరుల బృందం జీలుగుమిల్లి మండలంలో గురువారం పర్యటించింది. స్థానిక సమస్యలపై ప్రజా సంఘాలు, సిపిఎం నాయకులు, కార్యకర్తలతో వి.శ్రీనివాసరావు మాట్లాడారు. నూతన కార్యాలయ నిర్మాణ పనుల

    READ MORE
  • బెట్టింగ్ యాప్‌ల ప్రచారం: విజయ్ దేవరకొండ, రానాలపై ఈడీ కేసు

    హైదరాబాదు:ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించి టాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి సహా మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలు, పలు కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. సైబరాబాద్ పోలీసులు గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసును విచారించనుంది.చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన వ్యవహారంలో పలువురు సినీ, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. భారీ మొత్తంలో

    READ MORE
  • శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

    నంద్యాల : శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. జలాశయం 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగులు ఉంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్నవి.

    READ MORE
  • అఖిలపక్ష కార్మిక సంఘాల భారీ ప్రదర్శన

    విశాఖ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, సంఘాల భారీ ప్రదర్శనరైతాంగ,ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా విశాఖ నగరంలో అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వేలాది మందితో బుధవారం ప్రదర్శన నిర్వహించారు. దొండపర్తి డిఆర్ఎం కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ, సంఘం, శరత్ జంక్షన్, గురజాడ జంక్షన్, ఆసీలు మెట్ట జంక్షన్ మీదుగా సాగి జివిఎంసి గాంధీ విగ్రహం వద్దకు చేరింది. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన

    READ MORE
  • బెట్టింగ్ యాప్‌ల ప్రచారం: విజయ్ దేవరకొండ, రానాలపై ఈడీ కేసు

    హైదరాబాదు:ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించి టాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి సహా మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలు, పలు కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. సైబరాబాద్ పోలీసులు గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసును విచారించనుంది.చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన వ్యవహారంలో పలువురు సినీ, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. భారీ మొత్తంలో

    READ MORE
  • హైడ్రా ఎఫెక్ట్.. బతుకమ్మ కుంటకు జలకళ

    హైదరాబాదు:ఒకప్పుడు చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి కనుమరుగైన బాగ్‌ అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట ఇప్పుడు జలకళతో ఉట్టిపడుతోంది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే హైదరాబాద్‌ లేక్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (హైడ్రా) అధికారులు చెరువు రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు సుదీర్ఘకాలం చేసిన పోరాటం, న్యాయస్థానం జోక్యంతో ఈ అభివృద్ధి పనులు సాధ్యమయ్యాయి.ప్రభుత్వ రికార్డుల ప్రకారం 14 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు, కాలక్రమేణా కబ్జాలకు గురై కేవలం 5.15

    READ MORE
  • రోజుకు 10 గంటలు పని

    హైదరాబాదు: : వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని తెలంగాణ ప్రభుత్వం సవరించింది. రోజుకు 10 గంటల వరకు పని చేయడానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారంలో పని వేళలు 48 గంటలు మించకూడదని స్పష్టం చేసింది. పరిమితి దాటితే ఓటీ వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజులో 6 గంటల్లో కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాలని, విశ్రాంతితో కలిపి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదని ఆదేశించింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు