తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • భారీ వర్షంతో  అనంతపురం శివారు జలమయం

    అనంతపురం : బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా అనంతపురం శివారులోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఉదయం 5.30 గంటలకు కందుకూరు ధర్మవరం రోడ్డు, సిపిఐ కాలనీ నుండి రెస్క్యూ కాల్ రావడంతో అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పలు కాలనీలలో రెస్క్యూ టీం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిన్న రాత్రి కురిసిన వర్షపు నీటితో కాలనీ ఇళ్ళు మునిగిపోయాయి. గంగలకుంట, జంగాలపల్లి పొలాల నుండి నీరు వచ్చి కాలనీలోకి

    READ MORE
  • వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

    అమరావతి:వైఎస్సార్‌సీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను జైలు నుంచి వెంటనే ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవ‌డంలో ఆయ‌న‌కు ఇబ్బందిపడడంతో ఆయనను దవాఖానాకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో విజయవాడలోని ఎస్సీ-ఎస్టీ కోర్టూ గత మంగళవారం బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. మరో నలుగురికి కోర్టు షరతులతో

    READ MORE
  • ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

    న్యూ ఢిల్లీ:ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నీట్ కౌన్సిలింగ్ – 2022లో అర్హురాలైన విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు నిరాకరించినందుకు రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.వివరాల్లోకి వెళితే.. వైద్య విద్యలో ప్రవేశాల కోసం 2022లో నీట్ రాసిన నెల్లూరుకు చెందిన రేవూరు వెంకట ఆశ్రిత ఎన్‌సీసీ ఓపెన్ మహిళా కేటగిరీ కింద ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎన్‌సీసీ‌లో తనకంటే తక్కువ మెరిట్,

    READ MORE
  • కంచ గచ్చిబౌలి భూముల్లో అడవులను పునరుద్దరించాలి

    న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల కేసు లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు  కీలక వ్యాఖ్యలు  చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్  ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల్లో అడవులను పునరుద్దరించాలని మరో మారు స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సీఎస్‌ తో సహా అధికారులు అక్కడే ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళతారని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. సీఈసీ దాఖలు

    READ MORE
  • ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

    న్యూ ఢిల్లీ:ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నీట్ కౌన్సిలింగ్ – 2022లో అర్హురాలైన విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు నిరాకరించినందుకు రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.వివరాల్లోకి వెళితే.. వైద్య విద్యలో ప్రవేశాల కోసం 2022లో నీట్ రాసిన నెల్లూరుకు చెందిన రేవూరు వెంకట ఆశ్రిత ఎన్‌సీసీ ఓపెన్ మహిళా కేటగిరీ కింద ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎన్‌సీసీ‌లో తనకంటే తక్కువ మెరిట్,

    READ MORE
  • కంచ గచ్చిబౌలి భూముల్లో అడవులను పునరుద్దరించాలి

    న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల కేసు లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు  కీలక వ్యాఖ్యలు  చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్  ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల్లో అడవులను పునరుద్దరించాలని మరో మారు స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సీఎస్‌ తో సహా అధికారులు అక్కడే ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళతారని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. సీఈసీ దాఖలు

    READ MORE
  • కుంగిన బెంగుళూరు – హైదరాబాద్ నేషనల్ హైవే

    కర్నూలు : నగర శివారులో బెంగుళూరు- హైదరాబాద్ నేషనల్ హైవే పై భారీ గొయ్యి పడి రోడ్డు కుంగిపోయింది. ఈ గొయ్యి దాదాపు 16 మీటర్ల లోతు, 30 అడుగుల వెడల్పుతో భారీగా ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం హైవే కింద చెన్నై -సూరత్ హైవే టన్నెల్ పనులు జరుగుతుండడమే కారణంగా తెలుస్తోంది. ఒక పక్క రోడ్డు కింద నిర్మాణ పనులు, మరో పక్క NH 44 పై భారీ వాహనాల రాకపోకలతో హైవే కుంగిపోయినట్టు సమాచారం.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు