వరవరరావుకు బెయిలు
- August 10, 2022
న్యూఢిల్లీ : విప్లవ రచయితల సంఘం నేత పి వరవరరావుకు న్యాయమూర్తులు లలిత్, రవీంద్ర భట్, సుధాంశు దులియా తో కూడిన అత్యున్నత న్యాయ స్థాన ధర్మాసనం బుధవారం రెగ్యులర్ బెయిలు మంజూరు చేసింది. భీమా కొరెగావ్ కేసులో బోంబే హైకోర్టు 2021 ఫిబ్రవరి 22న ఇచ్చిన ఆరు నెలల బెయిలును శాశ్వత బెయిలుగా మార్చిం ది. కేసు విచారణ జరుగుతున్న కోర్టు అధికార పరిధి నుంచి వెలుపలికి వెళ్ళరాదని షరతు విధించింది. స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదనీ
READ MORE