తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఎవరికీ భయపడను

    అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి అంబటి రాంబాబుపై మీసం మెలేసిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ‘దమ్ముంటే రా’ అని సవాల్ విసిరారు. ‘నువ్వు రా’ అంటూ అంబటి కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులందరినీ స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. అనంతరం టీడీపీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ… అంబటి రాంబాబు

    READ MORE
  • తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు

    హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలోనే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

    READ MORE
  • విజయదశమి నుంచి విశాఖలో జగన్ పాలన

    విశాఖ: విజయదశమి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి పరిపాలన సాగించనున్నారని, రీజనల్ కో-ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. గురువారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయన విజయగణపతికి ప్రత్యేక పూజులు నిర్వహించారు. అనంతరం మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. విఘ్నాలు ఉన్నా తొలిగిపోవాలని, మళ్లీ జగనే సీఎం అవ్వాలని గణనాధుడిని పూజించామన్నారు. మూడు రాజధానులకు న్యాయ పరమైన ఇబ్బందులు రావడం వలన కాస్త ఆలస్యం అయిందని, ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.

    READ MORE
  • మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి

    హైదరాబాద్: బీజేపీకి మహిళల పట్ల అభిమానముంటే మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండు చేశారు. గురువారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.  మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకువచ్చిన మహిళ బిల్లు మంచిదే కానీ బిల్లులో పెట్టిన ప్రొవిజన్స్ కొంత ఇబ్బంది కలిగించిందన్నారు. అక్టోబర్ 1న కమ్యూనిస్టులు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలను ప్రకటిస్తామని చెప్పారు. ఎంఐఎం థర్డ్ ఫ్రంట్ ఆలోచన అంత బీజేపీ కోసమేనని,

    READ MORE
  • మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి

    హైదరాబాద్: బీజేపీకి మహిళల పట్ల అభిమానముంటే మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండు చేశారు. గురువారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.  మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకువచ్చిన మహిళ బిల్లు మంచిదే కానీ బిల్లులో పెట్టిన ప్రొవిజన్స్ కొంత ఇబ్బంది కలిగించిందన్నారు. అక్టోబర్ 1న కమ్యూనిస్టులు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలను ప్రకటిస్తామని చెప్పారు. ఎంఐఎం థర్డ్ ఫ్రంట్ ఆలోచన అంత బీజేపీ కోసమేనని,

    READ MORE
  • బాలకృష్ణ సహా టీడీపీ ఎమ్మెలందరిపై ఒకరోజు సస్పెన్షన్ వేటు.. సెషన్ మొత్తానికి పయ్యావులపై వేటు

    అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నాటి సమావేశాల నుంచి టీడీపీ సభ్యులందరినీ ఒక్కరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇప్పటికే కోటంరెడ్డి, అనగాని సత్యప్రసాద్ లను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, సభలో వీడియో తీస్తున్నారంటూ పయ్యావుల కేశవ్ ను కూడా ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు స్పీకర్ తెలిపారు. దీంతో దోపిడి

    READ MORE
  • అంబటి రాంబాబుపై మీసం మెలేసి సవాల్ విసిరిన బాలకృష్ణ.. మీసాలు మెలేయడాలు సినిమాల్లో చేసుకోమన్న అంబటి

    అమరావతి: అసెంబ్లీ సమావేశాలు గురువారం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. సభలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ ఛైర్ వద్దకు దూసుకెళ్లి, ఆయన మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పిస్తూ, ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరు స్పీకర్ పై దాడికి యత్నిస్తున్నట్టుగా ఉందని ఆయన అన్నారు. బల్లలు కొట్టాల్సింది ఇక్కడ

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు