అప్పులపై బాబు తప్పుదోవ పట్టిస్తున్నారు
- July 26, 2024
తాడేపల్లి: అప్పులపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శించారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. బాబు పాలనలో రాష్ట్రం తిరోమనంలో వెళ్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 52 రోజుల్లో రాష్ట్రంలో అక్రమాలు, ఆకృత్యాలు పెరిగిపోయాయన్నారు. “52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోంది. ప్రశ్నించే వాళ్లను అణచివేస్తున్నారు. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విధ్వంస పాలన సాగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. బడ్జెట్ కూడా
READ MORE