తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఎవరికీ భయపడను

    అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి అంబటి రాంబాబుపై మీసం మెలేసిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ‘దమ్ముంటే రా’ అని సవాల్ విసిరారు. ‘నువ్వు రా’ అంటూ అంబటి కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులందరినీ స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. అనంతరం టీడీపీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ… అంబటి రాంబాబు

    READ MORE
  • తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు

    హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలోనే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

    READ MORE
  • విజయదశమి నుంచి విశాఖలో జగన్ పాలన

    విశాఖ: విజయదశమి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి పరిపాలన సాగించనున్నారని, రీజనల్ కో-ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. గురువారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయన విజయగణపతికి ప్రత్యేక పూజులు నిర్వహించారు. అనంతరం మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. విఘ్నాలు ఉన్నా తొలిగిపోవాలని, మళ్లీ జగనే సీఎం అవ్వాలని గణనాధుడిని పూజించామన్నారు. మూడు రాజధానులకు న్యాయ పరమైన ఇబ్బందులు రావడం వలన కాస్త ఆలస్యం అయిందని, ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.

    READ MORE
  • మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి

    హైదరాబాద్: బీజేపీకి మహిళల పట్ల అభిమానముంటే మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండు చేశారు. గురువారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.  మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకువచ్చిన మహిళ బిల్లు మంచిదే కానీ బిల్లులో పెట్టిన ప్రొవిజన్స్ కొంత ఇబ్బంది కలిగించిందన్నారు. అక్టోబర్ 1న కమ్యూనిస్టులు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలను ప్రకటిస్తామని చెప్పారు. ఎంఐఎం థర్డ్ ఫ్రంట్ ఆలోచన అంత బీజేపీ కోసమేనని,

    READ MORE
  • రెండు గంటల్లోనే స్వామి దర్శనం

    తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. బుధవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 67,267 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.2.58 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 20,627 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

    READ MORE
  • దసరా నుంచే విశాఖ నుంచి పరిపాలన

    అయరావతి: వచ్చే దసరా పండుగ నుంచే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కార్యాలయాల నిర్ధారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందన్నారు. దసరా పర్వదినం నాటికి కార్యాలయాల తరలింపు పూర్తి కావాలన్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన తాడేపల్లిలో బుధవారం మంత్రివర్గ సమావేశం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ శుక్రవారం నుంచి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలను

    READ MORE
  • గాజు లోటా గుర్తు  జనసేనకే

    న్యూ ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం గాజు లోటా గుర్తును జనసేన పార్టీకే మరోసారి కేటాయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గాజు లోటా గుర్తు పైనే పోటీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో జనసేన మళ్లీ పోటీకి సిద్ధమైంది. జనసేన గాజు లోటా గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంత

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు