తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    బెంగళూరు:వైసీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇక్కడి విమానాశ్రయంలో  ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయను అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన

    READ MORE
  • మహిళను చెట్టుకు కట్టేసి

    కుప్పం:  నియోజకవర్గంలో  అప్పు తీర్చలేదని ఓ మహిళను పట్టపగలు నిర్దాక్షిణ్యంగా చెట్టుకు కట్టేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. అందుకు సంబంధించి వీడియోలు సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళపై దాడి చేసిన వారిపై వెంటనే అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సీఎం ఎస్పీతో మాట్లాడగా.. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటను

    READ MORE
  • వ్యాను బీభత్సం.. దంపతులు మృతి

    నెల్లూరు: దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం గ్రామంలో సోమవారం వేగంగా వెళ్తున్న వ్యాను అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో  దుకాణంలో ఉన్న వెంకటేశ్వర్లు, ఆయన భార్య స్వర్ణలత అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృత దేహాలను  పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.  

    READ MORE
  • షార్‌కు బాంబు బెదిరింపులు.

    న్యూ ఢిల్లీ: శ్రీ‌హ‌రికోట‌ లోని భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగ‌ కేంద్రం-షార్‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. ఆదివారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత త‌మిళ‌నాడు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌కు ఓ ఫోన్ కాల్ వ‌చ్చింది. ఫోన్ చేసిన వ్య‌క్తులు షార్‌లో బాంబు ఉన్న‌ట్లు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు షార్ ప‌రిస‌రాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తున్నారు. ఈ త‌నిఖీల్లో ఎలాంటి పేలుడు ప‌దార్థాలూ, అనుమానాస్ప‌ద వ‌స్తువులూ ల‌భించ‌లేదు. మ‌రోవైపు

    READ MORE
  • హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట

    హైదరాబాదు:తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఊరట లభిచంఇంది. ఆయనపై వేసిన ఎన్నికల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో హరీశ్‌రావు సరైన వివరాలు ఇవ్వలేదని గతంలో చక్రధర్‌ గౌడ్‌ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌ నుంచి హరీశ్‌రావు, కాంగ్రెస్‌ నుంచి హరికృష్ణ, బీఎస్పీ నుంచి చక్రధర్‌ గౌడ్‌ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన హరీశ్‌రావు అఫిడవిట్‌లో పూర్తి సమాచారం వెల్లడించకుండా రహస్యంగా ఉంచారని చక్రధర్‌ గౌడ్‌ పిటిషన్‌ దాఖలు

    READ MORE
  • కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

    హైదరాబాదు:బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై నమోదైన కేసును కొట్టేసేందుకు తిరస్కరించింది. పోలీసులు నమోదు చేసిన కేసులో 188 సెక్షన్ ను కొట్టేసిన కోర్టు.. మిగతా సెక్షన్లలో విచారణ ఎదుర్కోవా ల్సిందేనని ఎమ్మెల్యేకు తేల్చిచెప్పింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడి కౌశిక్ రెడ్డి ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నోడల్ అధికారి ఫిర్యాదు చేయగా కమాలపురం పోలీస్ స్టేషన్

    READ MORE
  • సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు అరెస్ట్

    హైదరాబాదు:సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావుకు చంద్రబాబు నాయుడు సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ఏపీ పోలీసులు ఆయ‌న్ను అరెస్ట్‌ చేశారు. ఈ తరుణంలోనే హైద‌రాబాద్ నుంచి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. టీవీ డిబేట్‌లో అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచార‌నే అభియోగాల‌తో న‌మోదైన కేసుల్లో ఆయ‌న్ను అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇత‌ర సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి, సాక్షి ఛానల్ కు బిగ్

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు