తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • భూమా అఖిలప్రియ అరెస్ట్

    నంద్యాల:టీడీపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సభ వద్దకు వెళ్లిన అఖిలప్రియ సాగునీటి విడుదలకు సంబంధించి జగన్కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె వెంట టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలివెళ్లాయి.దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో సభా

    READ MORE
  • తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం

    తిరుమల : తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం చెలరేగింది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ నెల 25, 26 తేదీల్లో చిరుత సంచరించింది. నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరతు సంచరించినట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు రాత్రి సమయంలో భక్తులను గుంపులు గుంపులుగా మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. కర్రలు, సెక్యూరిటీ సిబ్బంది రక్షణలో భక్తులను పంపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు

    READ MORE
  • వైసీపీ తరపున హ్యాట్రిక్ కొడతా

    గుడివాడ: తాను ఐదో సారి గెలవబోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంత మంది వచ్చినా వైసీపీ తరపున తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు తనపై పోటీకి పెట్టారని… వచ్చే ఎన్నికల్లో అంతరిక్షం నుంచి అభ్యర్థిని తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. గుడివాడ టీడీపీ అడ్డా, గాడిద గుడ్డు అంటూ చంద్రబాబు సొల్లు కబుర్లు

    READ MORE
  • ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

    హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. దాంతో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. అవతలివైపు నుంచి కాల్పులు ఆగిపోయిన అనంతరం భద్రతాబలగాలు వెళ్లి పరిశీలించగా.. ఘటన స్థలంలో ఆరుగురి మృతదేహాలు కనిపించాయి. మావోయిస్టులకు సంబంధించిన మారణాయుధాలు, పేలుడు పదార్థాలు కూడా దొరికాయి. వాటిని సీజ్ చేసిన

    READ MORE
  • ఎలక్టోరల్‌ బాండ్స్‌ : ఏపీలో ఎవరి కెంత?

    న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కంపెనీల నుండి రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు నిధులు అందాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఇచ్చిన వివరాలను, కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందిపరిచిన వివరాల ప్రకారంఅధికారంలో ఉన్న వైసిపికి అత్యధికంగా 337కోట్ల రూపాయలను కంపెనీలు ఇవ్వగా, ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి 218.88 కోట్ల రూపాయలు అందాయి. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని జనసేనకు 21 కోట్ల రూపాయలను

    READ MORE
  • మన ప్రజాస్వామ్యానికి ఒక ‘నకిలీ రంగు‘ అంటుకుంది

    హైదరాబాదు:హోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీపై తెలంగాణ కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్ చేసింది. మోదీని ఉద్దేశిస్తూ… మన ప్రజాస్వామ్యానికి ఒక నకిలీ రంగు అంటుకుందని విమర్శించింది. ఆ నకిలీ రంగు ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థనే నిర్వీర్యం చేసి, దేశాన్ని నియంతృత్వం వైపు నడిపించే దిశగా సాగుతోందని దుయ్యబట్టింది. ఇకనైనా ప్రజలంతా మేల్కొనాలని… ఈ నకిలీ రంగు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని చెప్పింది. మీ ఓటు అనే ఆయుధంతో ఈ నకిలీ రంగు నుంచి మన దేశాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని

    READ MORE
  • లోక్ సభ టిక్కెట్టు ఇవ్వండి- పుల్లా పద్మావతి

    బెంగళూరు:వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ  అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశమివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత  మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి  శనివారం వారం ఇక్కడ కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సమితి అధ్యక్షుడు  డి.కె. శివకుమార్‌ను విన్నవించారు. భర్త భాస్కర్‌తో కలసి ఆమె శివకుమార్‌ను ఇక్కడి సదాశివనగరలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ‘ అభ్యర్థుల ఎంపికలో మాదిగల కంటే మాలలకు కొంత ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు. మాదిగలూ గణనీయమైన సంఖ్యలో ఉన్నందున వారికి పోటీ

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు