తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఎమ్మెల్యే ఆర్థర్ చేరిక కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం

    విజయవాడ : నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ మంగళ వారం కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆర్థర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆర్థర్ చేరికపై షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు.”కాంగ్రెస్ తరఫున నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. అందుకు సంతోషిస్తున్నాను. ఆయన రాజకీయ అనుభవం, ప్రజాసేవ చేయాలనే తపన కాంగ్రెస్ పార్టీకి కొత్త బలాన్ని అందిస్తాయ నడంలో సందేహం లేదు.

    READ MORE
  • మేమంతా సిద్ధం’ పేరిట ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర

    అమరావతి: సీఎం జగన్ సమరశంఖం పూరిస్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరిట సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న తొలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో మొదటి సభ ప్రొద్దుటూరులో నిర్వహించ నున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు సీఎంజగన్ ఇడుపులపాయ వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా బస్సులో ప్రొద్దుటూరు చేరుకుంటారు.

    READ MORE
  • షర్మిల వియ్యంకురాలి హోటల్ ‘చట్నీస్’లో ఐటీ రెయిడ్స్

    హైదరాబాద్ : హైదరాబాద్ లోని ప్రముక హోటల్ ‘చట్నీస్’ లో మంగళవారం ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఉదయం నుంచి హోటల్ లో సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా హోటల్ యజమాని అట్లూరి పద్మ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. చట్నీస్ యజమాని అట్లూరి పద్మ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వియ్యంకురాలు కావడం గమనార్హం. ఇటీవలే షర్మిల కొడుకు రాజారెడ్డితో అట్లూరి పద్మ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. జంటనగరాల్లో చట్నీస్ హోటల్స్ పేరొందాయి.

    READ MORE
  • మహారాష్ట్రలో తెలుగు సాహిత్య అకాడమీ

    ముంబై : మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ స్థాపనకు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మహారాష్ట్రలోని తెలుగు సాహితీవేత్తల దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. క్యాబినెట్ సమావేశంలో తెలుగు, బెంగాలీ, సంసృత సాహిత్య అకాడమీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పాటు కోసం నిరుడు ఏప్రిల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు మంత్రి సుధీర్ మునిగంటివార్కు వినతిపత్రం అందించారు. మహారాష్ట్ర ప్రభుత్వం చాలా ఏండ్లుగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి

    READ MORE
  • తెలంగాణ ఎన్నికల్లో పోటీకీ ఆ 107 మంది అనర్హులు

    హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చులు సమర్పించని వారు పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులైన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో 107 మంది ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని ఈసీ వెల్లడించింది. అనర్హుల్లో అత్యధికంగా నిజామాబాద్‌ లోక్‌సభ పార్లమెంట్‌ పరిధి వారు ఉండటం గమనార్హం. ఈ నియోజకవర్గం నుంచి గతంలో పసుపు బోర్డు కోసం 72 మంది పార్లమెంట్‌, 35 మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం వీరంతా అనర్హులని

    READ MORE
  • మాజీ మంత్రి మల్లారెడ్డికి మరోసారి షాక్ ఇచ్చిన ఐటీ

    హైదరాబాదు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మరోసారి పంజా విసిరింది. మల్లారెడ్డి కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎక్కువ ఫీజుకు యాజమాన్యం అమ్ముకుంటోందనే ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్శిటీలో 40 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లాభాపేక్ష కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెక్కల్ని రికార్డుల్లో సక్రమంగా

    READ MORE
  • మహారాష్ట్రలో తెలుగు సాహిత్య అకాడమీ

    ముంబై : మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ స్థాపనకు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మహారాష్ట్రలోని తెలుగు సాహితీవేత్తల దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. క్యాబినెట్ సమావేశంలో తెలుగు, బెంగాలీ, సంసృత సాహిత్య అకాడమీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పాటు కోసం నిరుడు ఏప్రిల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు మంత్రి సుధీర్ మునిగంటివార్కు వినతిపత్రం అందించారు. మహారాష్ట్ర ప్రభుత్వం చాలా ఏండ్లుగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు