ఎమ్మెల్యే ఆర్థర్ చేరిక కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం
- March 19, 2024
విజయవాడ : నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ మంగళ వారం కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆర్థర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆర్థర్ చేరికపై షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు.”కాంగ్రెస్ తరఫున నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. అందుకు సంతోషిస్తున్నాను. ఆయన రాజకీయ అనుభవం, ప్రజాసేవ చేయాలనే తపన కాంగ్రెస్ పార్టీకి కొత్త బలాన్ని అందిస్తాయ నడంలో సందేహం లేదు.
READ MORE