తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ‘ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు

    నెల్లూరు : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయాలను నాయకులు రక్తికట్టిస్తున్నారు. టీడీపీ పేరు వింటేనే విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎక్స్లో విమర్శలు గుప్పించారు. అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో

    READ MORE
  • బీ-ఫారాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన పవన్

    విజయవాడ : ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఈ నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ తమ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు కారణంగా జనసేన పార్టీ ఈ సారి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి మినహా మిగతా 20 అసెంబ్లీ

    READ MORE
  • దక్షిణాదికి అన్యాయం

    ఆదిలాబాద్ : డీలిమిటేషన్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందన్నారు. లెక్క ప్రకారం మన వద్ద ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగాలని వ్యాఖ్యానించారు. కానీ జనాభా ప్రాతిపదికన విభజన చేస్తారని తెలిసింద న్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని… కాబట్టి జనాభా ప్రాతిపదికన

    READ MORE
  • వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

    విశాఖ పట్టణం: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు షాకిచ్చింది. శిరోముండనం కేసులో ఆయనకు 18 నెలల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు రూ. 2.50 లక్షల జరిమానా విధించింది. త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు ఈ శిక్షను విధించింది. 28 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడటం గమనార్హం. 1996 డిసెంబర్ 29న ఐదుగురు దళితులను హింసించి, వారిలో ఇద్దరికి శిరోముండనం చేశారు. గుండు కొట్టించడంతో పాటు కనుబొమ్మలను

    READ MORE
  • ఇక అవేమి ఉండవ్ నేరుగా ఎన్‌కౌంటరే..

    ఇకపై హత్యాచార ఘటనలకు పాల్పడితే పోలీసుల ఎన్‌కౌంటర్లతోనే శిక్షలు విధిస్తామంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. హత్యాచారం వంటి క్రూరమైన నేరాలకు విచారణ,బెయిల్‌,జైలు వంటి ప్రయోజనాలు ఇకపై ఉండవని నేరుగా ఎన్‌కౌంటర్‌ సౌకర్యం మాత్రమే ఉంటుందని హెచ్చరించారు.ఇటువంటి ఘటనలకు పాల్పడితే ఎటువంటి శిక్ష ఉంటుందో దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ ద్వారా సంకేతాలు ఇచ్చామని ఇకపై ఇదే కొనసాగుతుందని స్పష్టం చేశారు.కాగా దక్షిణ భారత్ గురించి జాతీయ మీడియా ఎన్నడూ పట్టించుకోదని తెలంగాణ మంత్రి

    READ MORE
  • ఎన్‌కౌంటర్‌ వ్యాఖ్యల పై నారాయణ యూటర్న్‌..

    దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నాయారణ యూటర్న్‌ తీసుకున్నారు.దిశ ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌పై చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని ఎన్‌కౌంటర్లకు పార్టీ వ్యతిరేకం కావున నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు.ఈ మేరకు వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌పై పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించారు. న్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ పార్టీ తీర్మానం కూడా చేసింది. అందువల్లే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. అదే

    READ MORE
  • కాల్పులతో అత్యాచారాలు ఆగవు

    వరంగల్: అత్యాచారాల నిరోధానికి ఎదురు కాల్పులు పరిష్కారం కాదని తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. ఎదురు కాల్పులతో సమస్యలు తీరవని చెప్పారు. హన్మకొండలో శనివారం జరిగిన తెజస ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘అత్యాచారాలు, హత్యలు తదితర నేరాలను అరికట్టాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంది. వరంగల్ యువతిపై జరిగిన హత్యాచారంపై వెంటనే విచారణ జరిపించాలి. మృతురాలి కుటుంబా న్ని ఆదుకోవాలి. దిశ తరహా ఘటనలు మళ్లీ జరుగకుండా ప్రభుత్వం

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు