తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • బీ-ఫారాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన పవన్

    విజయవాడ : ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఈ నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ తమ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు కారణంగా జనసేన పార్టీ ఈ సారి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి మినహా మిగతా 20 అసెంబ్లీ

    READ MORE
  • దక్షిణాదికి అన్యాయం

    ఆదిలాబాద్ : డీలిమిటేషన్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందన్నారు. లెక్క ప్రకారం మన వద్ద ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగాలని వ్యాఖ్యానించారు. కానీ జనాభా ప్రాతిపదికన విభజన చేస్తారని తెలిసింద న్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని… కాబట్టి జనాభా ప్రాతిపదికన

    READ MORE
  • వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

    విశాఖ పట్టణం: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు షాకిచ్చింది. శిరోముండనం కేసులో ఆయనకు 18 నెలల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు రూ. 2.50 లక్షల జరిమానా విధించింది. త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు ఈ శిక్షను విధించింది. 28 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడటం గమనార్హం. 1996 డిసెంబర్ 29న ఐదుగురు దళితులను హింసించి, వారిలో ఇద్దరికి శిరోముండనం చేశారు. గుండు కొట్టించడంతో పాటు కనుబొమ్మలను

    READ MORE
  • జనసేనకే గాజు  లోటా

    అమరావతి: జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరట కల్పించింది. పార్టీ సింబల్ పై దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో గాజు గ్లాసు గుర్తు జనసేనకే చెందిందని మంగళ వారం ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. గాజు గ్లాసు కోసం తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల కమిషన్ (ఈసీ) నిబంధనలకు విరుద్ధంగా దానిని జనసేనకు కేటాయించిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్

    READ MORE
  • రెండు ఘటనల్లో సాక్ష్యం సత్యమే..

    గతనెల 27వ తేదీన హైదరాబాద్‌ నగర శివార్లలో జరిగిన దిశ హత్యాచారం అనంతరం నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.అయితే ఈ రెండు ఘటనల్లో ఒక విచిత్రం తాజాగా వెలుగు చూసింది.రెండు ఘటనల్లో మొదట మృతులను చూసింది పాలు వ్యాపారం చేసే సత్యం అనే ఒకే వ్యక్తి కావడం గమనార్హం.దిశను నిందితులు సజీవదహనం చేసిన రోజున ఉదయం ఐదు గంటల వేళలో పొలానికి వెళుతున్న సత్యం మంటను చూసి చలి మంటగా భావించారు.

    READ MORE
  • దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే సమాజం రెండు వర్గాలు విడిపోయిందా అనే భావన కలుగుతోంది.సాధారణ ప్రజలు,కొంతమంది రాజకీయ,సినీ ప్రముఖులు ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తుంటే కొంతమంది సినీ,రాజకీయ ప్రముఖులు,న్యాయవాదులు,చివరకు మహిళా సంఘాలు సైతం ఎన్‌కౌంటర్‌ను తప్పుబడుతూ విమర్శలు చేయడం,కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో రెండు వర్గాలుగా విడిపోయారనే భావన కలుగుతోంది.ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా హింసించి హత్యాచారం చేసిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం నేరమని,దారుణమని వాదిస్తుండడాన్ని ఏమనాలో తెలియడం లేదని

    READ MORE
  • అందుకే ఎన్‌కౌంటర్‌..

    అత్యంత క్రూరంగా దిశను హత్యాచారం చేసిన నిందితులను సైబరాబాద్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ఈ ఎన్‌కౌంటర్‌తో ఏళ్ల తరబడి సాగుతున్న అత్యాచార కేసుల్లో నిందితులను సైతం ఎన్‌కౌంటర్‌ చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.కాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ వెనుక పలు ఆసక్తికర విషయాలు దాగున్నాయని సమాచారం.దిశ హత్యాచార ఘటనలో మహ్మద్‌ ఆరీఫ్‌, చెన్నకేశవులు, నవీన్‌,శివలు నేరస్థులే అయినా వారే నేరస్థులని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు లభించలేదు.నిందితులే హత్యాచారం చేశారని కోర్టులో నిరూపించడానికి ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేవు.నిందితులు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు