తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • మా గ్రామంలోకి ప్రచారానికి రావొద్దు

    చిత్తూరు : పూతలపట్టు నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ తమ గ్రామంలోకి ప్రచారానికి రాకూడదంటూ … సోమవారం వేపనపల్లి గ్రామస్తులు అడ్డుకునే యత్నం చేశారు. డిఎస్పి రాజగోపాల్ రెడ్డి భారీ పోలీసు బందోబస్తు నడుమ వచ్చి గ్రామస్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమ గ్రామంలోని కొందరికి ఆసరా పథకానికి సంబంధించి డబ్బులు రాలేదని.. గతంలోని తమ గ్రామంలోని కొంతమంది పై అక్రమ కేసులు కూడా పెట్టారంటూ నిరసనగా తమ గ్రామంలోకి వైసిపి ప్రచారానికి రాకూడదని

    READ MORE
  • మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మోడీ ప్రసంగాలు

    నెల్లూరు : ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆయన మంత్రి వర్గంలోని మంత్రులు మత విద్వేషాలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు చేస్తున్నారని, దీనిని ప్రజలు క్షమించరని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. భారత దేశం శతాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్యం ప్రస్తుతం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ‘నేటి భారతం- సవాళ్లు’ అన్న అంశంపై ఆదివారం నిర్వహించిన

    READ MORE
  • వైసిపి మేనిఫెస్టోను విడుదల

    అమరావతి : తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి మేనిఫెస్టో 2024ను సిఎం జగన్ శని వారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామన్నారు. 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. అది చేసి చూపించి ప్రజలకు దగ్గరకు వెళ్తున్నా అని

    READ MORE
  • కిరణ్ కుమార్ రెడ్డి ఆ పనిచేసి ఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు

    నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలు లేని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారని విమర్శించారు. అప్పటి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహక రించారని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు, కిరణ్

    READ MORE
  • రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

    తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం  ప్రారంభమయ్యాయి. సరిగ్గా 12.12 గంటల వేళలో కేసీఆర్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్నెళ్ల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలుత పుల్వామా ఘటనను ఖండిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. అమరవీరులకు సంతాపం తెలిపారు. అమరులైన ఒక్కో కుటుంబానికి రూ.25లక్షలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. జవాన్ల వీర మరణానికి సభ రెండు నిమిషాల మౌనం పాటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో

    READ MORE
  • ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం..

    కాసేపటి క్రితం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ పుల్వామా అమరవీరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. వారి కుటుంబాలకు మనం అండగా నిలువాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. చనిపోయిన ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. తర్వాత మాట్లాడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉగ్రవాద చర్యను ఖండించారు. జవాన్లపై జరిగిన దాడిని .. యావత్ భారత్ పై జరిగిన దాడిగా

    READ MORE
  • మంత్రివర్గ కూర్పు వెనక ఆసక్తికర అంశం…

    ఎన్నికల ఫలితాలు వెలువడ్డ సుమారు 70 రోజులకు తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలతో మంత్రివర్గం కోలువుదీరింది.అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తెరవెనుక జరిగిన ఒక ఆసక్తికర అంశం వెలుగు చూసినట్లు తెలుస్తోంది.మంత్రి వర్గంలో ఎవరికి స్థానం కల్పించాలనే విషయంపై సీఎం కేసీఆర్‌ ముందుగానే ఫైనల్‌ చేసుకున్నారని తెలుస్తోంది.సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకున్న అనంతరం తెరాస పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంత్రి పదవులు దక్కిన ఎమ్మెల్యేలను పిలిపించుకొని మంత్రి పదవి దక్కిన వార్త తెలియజేసి వారిని

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు