తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైసిపి మేనిఫెస్టోను విడుదల

    అమరావతి : తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి మేనిఫెస్టో 2024ను సిఎం జగన్ శని వారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామన్నారు. 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. అది చేసి చూపించి ప్రజలకు దగ్గరకు వెళ్తున్నా అని

    READ MORE
  • కిరణ్ కుమార్ రెడ్డి ఆ పనిచేసి ఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు

    నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలు లేని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారని విమర్శించారు. అప్పటి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహక రించారని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు, కిరణ్

    READ MORE
  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • ‘చంద్ర’ పతనం ఖాయం

    హైదరాబాద్‌: వచ్చే విధానసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మట్టి కరవటం ఖాయమని  తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.శనివారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.  దిల్లీలోనే కాదు, అమరావతిలో కూడా ఆయన చక్రం తిరగదని వ్యాఖ్యానించారు. వైకాపా గెలిచి తీరుతుందని నమ్మకంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో   వ్యాపారులు, పరిశ్రమల యజమానులపై ఆదాయపు పన్నుశాఖ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు కలత చెందుతారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆస్తులుంటే వైకాపాలో చేరాలని చెబుతున్నామా? గత ఐదేళ్లలో ప్రజలకు చేసిన మేలు

    READ MORE
  • padma rao goud ఎన్నికల్లో గెలిచిన రెండు నెలలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు కీలక పదవుల ఎంపిక ప్రక్రియలు వేగవంతం చేసారు.ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్‌ శుక్రవారం బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన అనంతరం డిప్యూటీ స్పీకర్‌ పదవికి మాజీ మంత్రి పద్మారావ్‌గౌడను ప్రతిపాదించారు.శనివారం నోటిఫికేషన్ తో పాటు నామినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ పదవికి తమ అభ్యర్థిని ఖరారు చేశారు.

    READ MORE
  • రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

    తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం  ప్రారంభమయ్యాయి. సరిగ్గా 12.12 గంటల వేళలో కేసీఆర్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్నెళ్ల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలుత పుల్వామా ఘటనను ఖండిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. అమరవీరులకు సంతాపం తెలిపారు. అమరులైన ఒక్కో కుటుంబానికి రూ.25లక్షలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. జవాన్ల వీర మరణానికి సభ రెండు నిమిషాల మౌనం పాటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు