తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • జగన్ కు నవ సందేహాలతో బహిరంగలేఖ రాసిన షర్మిల

    కడప:తన నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాం తరంగా ఎందుకు ఆపేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? ఎస్సీ, ఎస్టీ పునరా వాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది?

    READ MORE
  • హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ‌ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన ఈ నెలాఖరులో  ఉంటుందని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆశావహుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయని గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అభ్యర్థుల ప్రకటన నాటికి పొత్తుల మీద కూడా ఒక స్పష్టత వస్తుందని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామన్న ఎంపీ కవిత మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందుతున్నా మాట్లాడే మంత్రి కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

    READ MORE
  • తెలంగాణలో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరిలో 34.28 శాతం అధికంగా విక్రయాలు నమోదయ్యాయి. ఆదాయ రూపేణా చూస్తే…ఇది రూ.480 కోట్లు అధికం. జనవరిలో 12.39 లక్షల మద్యం కేసులు అదనంగా అమ్ముడవగా, ఇందులో 3.97 లక్షల బీరు కేసులు ఉండడం విశేషం. ఎన్నికల్లో మద్యం విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా తొలి స్థానంలో నిలవగా, నల్గొండ, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు తర్వాతి స్థానాల్లో నిలబడ్డాయి.

    READ MORE
  • తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కసరత్తు

    లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార టీఆర్‌ఎస్‌ ప్రచార వ్యూహానికి పదును పెడుతోంది. ఈ నెల నాలుగో వారంలో నిర్వహించతలపెట్టిన శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు పూర్తయిన వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి శని, ఆదివారాల్లో తన నివాసంలో ఆయన సమాలోచనలు తెలిపారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల కార్యక్రమం వెలువడవచ్చని సమాచారం. దీనిపై శ్రేణులను కూడా సిద్ధం చేయాలన్నది కేసీఆర్‌ సంకల్పం. కాగా

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు