తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • అదానీ, అంబానీలు టెంపో నిండుగా కాంగ్రెస్‌కు డబ్బులు పంపిస్తుంటే ఈడీ, సీబీఐ ఏం చేస్తోంది?

    హైదరాబాదు:ఇటీవలి సభలో మోదీ మాట్లాడిన ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బులు పంపి స్తుంటే, ప్రధానికి ఇష్టమైన సీబీఐ, ఈడీ, ఐటీ ఎందుకు మౌనంగా ఉన్నాయి? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిం చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిన్న వేములవాడలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ ఈ అంశంపై మాట్లాడారని పేర్కొన్నారు. ఈ సభలో మోదీ మాట్లాడుతూ, ‘తెలంగాణ గడ్డ నుంచి

    READ MORE
  • ఈసారి దేశంలో మార్పు ఖాయం?

    విజయవాడ: దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా?.. లేదా?, వచ్చే పరిణామాలు తట్టుకుంటాయా?.. లేదా? అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గురువారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం దేశంలో జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న అనేక దారుణాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినా.. వాటిని అందుకున్నట్లు కూడా రాసివ్వని పరిస్థితినెలకొందన్నారు. సీబీఐ, ఈడీ నేడు కేవలం రాజకీయ కోణంలోనే పని చేస్తున్నాయని

    READ MORE
  • గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అమ్మి, అదానీకి అప్పచెప్పింది జగన్ కాదా?

    విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగనే కారణమని ఆయన సహకారంతోనే ప్రైవేటీకరణ ప్రారంభమయిందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తానని జగన్ చెప్పడం ప్లాంట్ కార్మికులను, ప్రజలను ఎగతాళి చేయడమేనని అన్నారు. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగుల ఉద్యమాన్ని జగన్ కిరాతకంగా అణచివేశారని ఉద్యమాలు

    READ MORE
  • ప్రధానిపై ఏపీ కాంగ్రెస్ చార్జిషీట్

    అమరావతి:పదేళ్ల పాలనలో దేశంలోని అన్నివర్గాల వారినీ మోదీ మోసం చేశారంటూ ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మతం పేరుతో దేశ ప్రజల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల చార్జిషీట్ విడుదల చేశారు. ప్రధానిగా మోదీ పది ఫెయిల్యూర్లను ఎత్తిచూపుతూ దీనిని రూపొందించినట్లు చెప్పారు. తిరుమల సాక్షిగా ఇచ్చిన హామీని మరిచి ఏపీ ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు. కేంద్రంలో

    READ MORE
  • ఎన్నికల ఫలితాలు వెలువడ్డ సుమారు 70 రోజులకు పది మంది ఎమ్మెల్యేలతో మంత్రివర్గ విస్తరణ చేపట్టిన కేసీఆర్‌ గతంలో ఎదుర్కొన్న విమర్శలనే రెండవసారి కూడా ఎదుర్కొంటున్నారు.గత మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా మంత్రిపదవి ఇవ్వని కేసీఆర్‌ రెండవసారైనా మంత్రివర్గంలో మహిళలకు మంత్రిపదవి ఇస్తారని అంతా భావించారు.అయితే ఇటీవల పది మంది ఎమ్మెల్యేలతో చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో కూడా మహిళలకు అవకాశం ఇవ్వకపోవడంతో మహిళలకు కేసీఆర్‌ ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గతంలో వచ్చిన విమర్శలు మరోసారి వినిపించాయి. ఇటీవల

    READ MORE
  • ఈ సర్జికల్ దాడులు ముందే జరిగి ఉంటే…

    హైదరాబాద్ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు చేసిన మెరుపు దాడి పట్ల యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో భారత వాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత వైమానిక దళం జరిపిన ఈ ప్రతీకార దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ

    READ MORE
  • అప్పటి ఉపకారానికి ఇప్పుడు ప్రత్యుపకారం….

    తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా తెరాస నేత పద్మారావుగౌడ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఇతర పార్టీలు ఉపసభాపతి ఎన్నికలకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో అధికార తెరాస పార్టీ నుంచి నామినేషన్‌ వేసిన పద్మారావుగౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అయితే పద్మారావు ఏకగ్రీవ ఎన్నికపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన మనసులో మాట బహిర్గతం చేసారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభలో ఉపసభాపతి స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసినపుడు అప్పటి అధికార కాంగ్రెస్‌ పార్టీ సహకరించలేదని అయితే తమ అభ్యర్థిత్వానికి విపక్షస్థానంలో ఉన్న తెరాస

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు