తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • అఖిలప్రియ బాడీగార్డ్‌ నిఖిల్‌పై హత్యాయత్నం

    కర్నూలు: తెదేపా నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హత్యాయత్నం జరిగింది. అఖిలప్రియ ఇంటిముందు నిఖిల్ పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత కారులోంచి మారణాయుధాలతో దిగిన ముగ్గురు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్ ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని ఇంట్లోకి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్ను వెంటనే నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రతీకార

    READ MORE
  • వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల గృహ నిర్బంధం

    విజయవాడ:ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణలతో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని కొలిక్కి తెచ్చేందుకు దాదాపు 500 మంది పోలీసులను మోహరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధం చేయడంతో ఏం జరుగుతుందో తెలియక అయోమయం నెలకొంది. నిడిజువ్విలో వైసీపీ అభ్యర్థి సుధీర్రెడ్డిని, దేవగుడిలో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని, కడపలో టీడీపీ అభ్యర్థి భూపేశ్రెడ్డిని గృహనిర్భంధం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పోలీసులు అడుగడుగునా మోహరించి పట్టణంలోకి వచ్చే వారి వాహనాలను తనిఖీ

    READ MORE
  • రికార్డు స్థాయిలో 80.66 శాతం ఓటింగ్ నమోదు

    విజయవాడ : రాష్ట్ర ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 80.66 శాతం పోలింగ్ నమోదైనట్టు తాజాగా ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ను కూడా కలుపుకుంటే అది మొత్తంగా 81.73 శాతం ఉండొచ్చని అధికారులు తెలిపారు.

    READ MORE
  • ఏపీలో 81 శాతం పోలింగ్ నమోదు కావచ్చు

    విజయవాడ:అన్ని పోలింగ్ బూత్ ల నుంచి వచ్చే వివరాలు పరిశీలిస్తే, తమ అంచనా ప్రకారం 81 శాతం పోలింగ్ నమోదు కావొచ్చని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిందని వెల్లడించారు. పూర్తి పోలింగ్ శాతం వివరాలు మంగళవారం అందుతాయని చెప్పారు.  రాత్రి 12 గంటల వరకు 78.25 శాతం ఓటింగ్ నమోదైందని వివరించారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్

    READ MORE
  • హైదరాబాద్‌ నగరంలో మధులికపై ప్రమోన్మాది దాడి చేసిన ఘటన మరువక ముందే తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో మరో ప్రేమోన్మాది విద్యార్థినిపై ఘాతుకానికి పాల్పడ్డాడు.తన ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో యువకుడు డిగ్రీ చదువుతున్న విద్యార్థినిపై పెట్రోల్‌చల్లి నిప్పటించాడు.హన్మకొండకు చెందిన రవళి అనే యువతి అదే ప్రాంతంలోని నయీమ్‌నగర్‌లో ఉంటున్నవాగ్దేవి కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నారు.అదే కళాశాలలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్న అన్వేష్‌ అనే యువకుడు చాలా కాలంగా ప్రేమ పేరుతో రవళి

    READ MORE
  • ఎన్నికల ఫలితాలు వెలువడ్డ సుమారు 70 రోజులకు పది మంది ఎమ్మెల్యేలతో మంత్రివర్గ విస్తరణ చేపట్టిన కేసీఆర్‌ గతంలో ఎదుర్కొన్న విమర్శలనే రెండవసారి కూడా ఎదుర్కొంటున్నారు.గత మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా మంత్రిపదవి ఇవ్వని కేసీఆర్‌ రెండవసారైనా మంత్రివర్గంలో మహిళలకు మంత్రిపదవి ఇస్తారని అంతా భావించారు.అయితే ఇటీవల పది మంది ఎమ్మెల్యేలతో చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో కూడా మహిళలకు అవకాశం ఇవ్వకపోవడంతో మహిళలకు కేసీఆర్‌ ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గతంలో వచ్చిన విమర్శలు మరోసారి వినిపించాయి. ఇటీవల

    READ MORE
  • ఈ సర్జికల్ దాడులు ముందే జరిగి ఉంటే…

    హైదరాబాద్ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు చేసిన మెరుపు దాడి పట్ల యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో భారత వాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత వైమానిక దళం జరిపిన ఈ ప్రతీకార దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు