తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    శ్రీశైలం : భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే యాత్రికులతో పుర వీధులు కిటకిటలాడుతున్నాయి. సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. భక్తులు తెల్లవారు జాము నుంచే పాతాళగంగ (కృష్ణానది)లో స్నానాలు చేసి, ఆ తర్వాత స్వామి, అమ్మవార్ల దర్శనాల కోసం క్యూలైన్లలో బారులుతీరారు. మల్లికార్జున స్వామి అలంకార దర్శనానికి 6 గంటల సమయం పడుతున్నది.

    READ MORE
  • ఎన్టీఆర్ జిల్లా అంతటా144 సెక్షన్

    విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్డీ రామకృష్ణ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. పెట్రోలు బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్ ఉందన్నారు. రెడ్ జోన్లో డ్రోన్లు ఎగురవేసినా, నిబంధనలు అతిక్రమించినా చట్ట పరమైన చర్య లుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో

    READ MORE
  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • ఈ సర్జికల్ దాడులు ముందే జరిగి ఉంటే…

    హైదరాబాద్ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు చేసిన మెరుపు దాడి పట్ల యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో భారత వాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత వైమానిక దళం జరిపిన ఈ ప్రతీకార దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ

    READ MORE
  • అప్పటి ఉపకారానికి ఇప్పుడు ప్రత్యుపకారం….

    తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా తెరాస నేత పద్మారావుగౌడ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఇతర పార్టీలు ఉపసభాపతి ఎన్నికలకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో అధికార తెరాస పార్టీ నుంచి నామినేషన్‌ వేసిన పద్మారావుగౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అయితే పద్మారావు ఏకగ్రీవ ఎన్నికపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన మనసులో మాట బహిర్గతం చేసారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభలో ఉపసభాపతి స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసినపుడు అప్పటి అధికార కాంగ్రెస్‌ పార్టీ సహకరించలేదని అయితే తమ అభ్యర్థిత్వానికి విపక్షస్థానంలో ఉన్న తెరాస

    READ MORE
  • ‘చంద్ర’ పతనం ఖాయం

    హైదరాబాద్‌: వచ్చే విధానసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మట్టి కరవటం ఖాయమని  తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.శనివారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.  దిల్లీలోనే కాదు, అమరావతిలో కూడా ఆయన చక్రం తిరగదని వ్యాఖ్యానించారు. వైకాపా గెలిచి తీరుతుందని నమ్మకంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో   వ్యాపారులు, పరిశ్రమల యజమానులపై ఆదాయపు పన్నుశాఖ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు కలత చెందుతారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆస్తులుంటే వైకాపాలో చేరాలని చెబుతున్నామా? గత ఐదేళ్లలో ప్రజలకు చేసిన మేలు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు