తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • అదానీ, అంబానీలు టెంపో నిండుగా కాంగ్రెస్‌కు డబ్బులు పంపిస్తుంటే ఈడీ, సీబీఐ ఏం చేస్తోంది?

    హైదరాబాదు:ఇటీవలి సభలో మోదీ మాట్లాడిన ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బులు పంపి స్తుంటే, ప్రధానికి ఇష్టమైన సీబీఐ, ఈడీ, ఐటీ ఎందుకు మౌనంగా ఉన్నాయి? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిం చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిన్న వేములవాడలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ ఈ అంశంపై మాట్లాడారని పేర్కొన్నారు. ఈ సభలో మోదీ మాట్లాడుతూ, ‘తెలంగాణ గడ్డ నుంచి

    READ MORE
  • ఈసారి దేశంలో మార్పు ఖాయం?

    విజయవాడ: దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా?.. లేదా?, వచ్చే పరిణామాలు తట్టుకుంటాయా?.. లేదా? అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గురువారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం దేశంలో జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న అనేక దారుణాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినా.. వాటిని అందుకున్నట్లు కూడా రాసివ్వని పరిస్థితినెలకొందన్నారు. సీబీఐ, ఈడీ నేడు కేవలం రాజకీయ కోణంలోనే పని చేస్తున్నాయని

    READ MORE
  • గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అమ్మి, అదానీకి అప్పచెప్పింది జగన్ కాదా?

    విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగనే కారణమని ఆయన సహకారంతోనే ప్రైవేటీకరణ ప్రారంభమయిందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తానని జగన్ చెప్పడం ప్లాంట్ కార్మికులను, ప్రజలను ఎగతాళి చేయడమేనని అన్నారు. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగుల ఉద్యమాన్ని జగన్ కిరాతకంగా అణచివేశారని ఉద్యమాలు

    READ MORE
  • ప్రధానిపై ఏపీ కాంగ్రెస్ చార్జిషీట్

    అమరావతి:పదేళ్ల పాలనలో దేశంలోని అన్నివర్గాల వారినీ మోదీ మోసం చేశారంటూ ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మతం పేరుతో దేశ ప్రజల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల చార్జిషీట్ విడుదల చేశారు. ప్రధానిగా మోదీ పది ఫెయిల్యూర్లను ఎత్తిచూపుతూ దీనిని రూపొందించినట్లు చెప్పారు. తిరుమల సాక్షిగా ఇచ్చిన హామీని మరిచి ఏపీ ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు. కేంద్రంలో

    READ MORE
  • తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.హైకోర్టు కేసీఆర్‌ను ఉద్దేశించి ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేసిందో పరిశీలిస్తే..హైదరాబాద్‌ నగరంలోని కళ్యాణ్‌నగర్‌ సొసైటీకి భూమి అప్పగించడానికి సంబంధించి రెండు దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది.అటు హైకోర్టు కూడా అందుకు సంబంధించి దాఖలైన వాజ్యంపై విచారణ జరుపుతోంది. తాజాగా వాజ్యానికి సంబంధించి మరోసారి విచారణ జరిపిన హైకోర్టు ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ డైనమిక్‌ అని విన్నాం..కేసీఆర్‌ తలచకుంటే

    READ MORE
  • దొరికితే దొంగ దొరక్కపోతే దొర సామెతను బాగా వంటిబట్టించుకున్నారేమో ముగ్గురు వ్యక్తులు పోలీసు వేషధారణలో రియల్‌ఎస్టేట్‌తో పాటు సెటిల్మెంట్లకు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. జిల్లెలగూడ న్యూ గాయత్రినగర్‌కు చెందిన కసిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి హైదరాబాద్‌ నగరంలోని అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.దీంతోపాటు భార్య ప్రతిమరెడ్డి పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం,చిట్టీల వ్యాపారం నడుపుతున్నాడు. అయితే రెండింటిలోనూ ఆదాయం అంతంతమాత్రంగానే ఉండడంతో తనకు పరిచయం ఉన్న మాజీ హోంగార్డ్స్‌ దేవిరెడ్డి అక్కిరెడ్డి,అశోక్‌లతో ముఠాగా ఏర్పడి పోలీసుల అవతారం ఎత్తాడు.తాను

    READ MORE
  • వారంతం రోజుల్లోనో,పండగలకు తదితర ముఖ్యపనులపై కారులో కుటుంబంతో సహా ఇతర ప్రాంతాలకు బయలు దేరే నగరవాసులు గంటల తరబడి క్యూలో నిల్చునే తిప్పలు,నిరీక్షణకు తెర పడనుంది.రద్దీ ఎక్కువగా ఉన్నపుడు ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండానే దూసుకెళ్లిపోవడానికి హెచ్‌ఎండీఏ నిబంధనలు సడలిస్తోంది.అయితే 20 కంటే ఎక్కువ వాహనాలు ఒకే టోల్‌లైన్‌లో ఉంటే మాత్రమే ఛార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవడానికి అనుమతిస్తారు.కొత్తగా సడలించనున్న నిబంధనకు అనుగుణంగా ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలంటూ టోల్‌ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌ నుంచి ముంబయి, నాగ్‌పుర్‌,విజయవాడ,బెంగళూరు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు