తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    శ్రీశైలం : భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే యాత్రికులతో పుర వీధులు కిటకిటలాడుతున్నాయి. సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. భక్తులు తెల్లవారు జాము నుంచే పాతాళగంగ (కృష్ణానది)లో స్నానాలు చేసి, ఆ తర్వాత స్వామి, అమ్మవార్ల దర్శనాల కోసం క్యూలైన్లలో బారులుతీరారు. మల్లికార్జున స్వామి అలంకార దర్శనానికి 6 గంటల సమయం పడుతున్నది.

    READ MORE
  • ఎన్టీఆర్ జిల్లా అంతటా144 సెక్షన్

    విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్డీ రామకృష్ణ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. పెట్రోలు బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్ ఉందన్నారు. రెడ్ జోన్లో డ్రోన్లు ఎగురవేసినా, నిబంధనలు అతిక్రమించినా చట్ట పరమైన చర్య లుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో

    READ MORE
  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • బస్టాండ్‌లలో మిని థియేటర్లు…

    ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు అదే సేవల నుంచి ఆదాయం కూడా పొందడానికి టీఎస్‌ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఈ క్రమంలో ఆర్టీసీబస్టాండ్‌లను ఆధునీకరించి బస్టాండ్‌ ప్రాంగణంలో మినీ థియేటర్లు,వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయడానికి టీఎస్‌ఆర్టీసీ అడుగులు వేస్తోంది.గ్రేటర్‌ పరిధిలో ఉన్న ఎనిమిది బస్టాండ్‌ ప్రాంగణాల్లో మినీ థియేటర్లు,వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయడానికి అధికారులు కసతరత్తులు ముమ్మరం చేశారు.ఆర్టీసీలో నష్టాలు తగ్గించడంతో పాటు ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించాలంటూ రవాణశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి

    READ MORE
  • డేటాచోరీ కేసులో కీలక మలుపులు..

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలు తీసుకుంటున్న మలుపులు ఆసక్తిని రేపుతున్నాయి. నగరంలోని మాదాపూర్‌లో అయ్యప్ప సొసైటీలో ఉన్న తెదేపా యాప్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల డేటాను దుర్వనియోగం చేస్తోందంటూ వైసీపీ నేతలు ఆరోపించడం తదనంతరం జరుగుతున్న పరిణామాలతో తెదేపా ఉక్కిరిబిక్కరి అవుతోంది.వైసీపీ నేతల ఫిర్యాదుతో ఆదివారం యాప్‌ సర్వీస్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన సైబరాబాద్‌ పోలీసులు హార్డ్‌డిస్క్‌లు,పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సంస్థకు చెందిన ఉద్యోగులు ఫణి, భాస్కర్,

    READ MORE
  • రూటు మార్చిన చైన్ స్నాచర్లు…

    సాధారణంగా చైన్‌ స్నాచింగ్‌ ముఠాలు మహిళలను మాత్రమే లక్ష్యంగా నిర్దేశించుకొని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతుంటారు.అయితే హైదరాబాద్‌ నగరంలో తిష్ట వేసిన ఓ చైన్‌స్నాచింగ్‌ ముఠా మాత్రం ఇతర చైన్‌స్నాచింగ్‌ ముఠాలకు భిన్నంగా మహిళలు కాకుండా పురుషులను లక్ష్యంగా నిర్దేశించుకొని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతుండడం వెలుగులోకి వచ్చింది.మల్లేపల్లిలోని అఫ్జల్‌సాగర్‌కు చెందిన కాంబ్లె అలియాస్‌ శ్యామ్‌సుందర్‌ అదే ప్రాంతానికి చెందిన రాజు,లక్కి,సాయికుమార్‌,అరుణ్‌రాజ్‌,గీతాభరత్‌లతో పాటు మరో నలుగురు సహచరులతో కలసి ముఠాగా ఏర్పడి చైన్‌స్నాచింగ్‌లకు తెగబడుతున్నారు.తొమ్మిది మంది సభ్యులున్న ముఠాలో ముందుగా ఐదు మంది

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు