తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    శ్రీశైలం : భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే యాత్రికులతో పుర వీధులు కిటకిటలాడుతున్నాయి. సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. భక్తులు తెల్లవారు జాము నుంచే పాతాళగంగ (కృష్ణానది)లో స్నానాలు చేసి, ఆ తర్వాత స్వామి, అమ్మవార్ల దర్శనాల కోసం క్యూలైన్లలో బారులుతీరారు. మల్లికార్జున స్వామి అలంకార దర్శనానికి 6 గంటల సమయం పడుతున్నది.

    READ MORE
  • ఎన్టీఆర్ జిల్లా అంతటా144 సెక్షన్

    విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్డీ రామకృష్ణ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. పెట్రోలు బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్ ఉందన్నారు. రెడ్ జోన్లో డ్రోన్లు ఎగురవేసినా, నిబంధనలు అతిక్రమించినా చట్ట పరమైన చర్య లుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో

    READ MORE
  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాశాయహో…

    హైదరాబాద్‌ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్‌ బస్సులు మంగళవారం నుంచి నగరరోడ్లపై పరుగులు తీయనున్నాయి.మియాపూర్‌,కంటోన్మెంట్‌ డిపోల నుంచి రెండు ప్రధాన మార్గాల మీదుగా 40 ఎలక్ట్రిక్‌ బస్సులు శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నడవనున్నాయి.కంటోన్మెంట్‌కు చెందిన బస్సులు జూబ్లి బస్‌స్టేషన్‌ నుంచి బయలుదేరనుండగా మియాపుర్‌ డిపోకు చెందిన బస్సులు బీహెచ్‌ఈఎల్‌,మియాపుర్‌ నుంచి నడవనున్నాయి. హైదరాబాద్‌ నగరంలో వాహనాలు ఏడాదికేడాది పెరుగుతుండడంతో వాహనాల సంఖ్య కూడా అంతేస్థాయిలో పెరుగుతోంది.ఫలితంగా హైదరాబాద్‌ నగరంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.ఈ నేపథ్యంలో

    READ MORE
  • తెదేపా నేతలతో తలసాని సంప్రదింపులు…

    రెండవసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న తలసాని శ్రీనివాస యాదవ్‌ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వాన్ని త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఓడించేందుకు పావులు కదుపుతున్నారు.ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో తరచూ పర్యటిస్తున్న తలసాని తెదేపాకు బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న బీసీలను తెదేపాకు దూరం చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేఃశారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో యాదవ గర్జన పేరుతో బహిరంగ సభలు నిర్వహించడానికి కూడా నిర్ణయించుకున్నారు.అయితే అందుకు ఆంధ్రప్రదేశ్‌

    READ MORE
  • ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు..

    దేశంలో విత్తన అవసరాలను 60 శాతానికి పైగా తీర్చుతూ సీడ్‌ ఆఫ్‌ బౌల్‌గా ప్రత్యేకమైన గుర్తింపు కలిగిఉన్న తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది.విత్తన ఉత్పత్తలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను గుర్తించిన ఆఫ్రికా ప్రతినిధుల బృందం సోమవారం తెలంగాణ వరి విత్తనాలపై అధ్యయనం చేయడంతో పాటు తమ దేశాలకు దిగుమతి చేసుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చింది.పలు విషయాలపై అధికారులతో చర్చించిన అనంతరం రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ కార్యాలయంలో విత్తనాల అధ్యయనం,దిగుమతులకు సంబంధించి ఒప్పందాలు కుదర్చుకున్నారు.అనంతరం కమిషనర్‌ పార్థసారధి

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు