తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి

    న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి తనిఖీలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో అక్రమ తవ్వకాలను తక్షణం నిలిపివేయాలని, అనుమతి ఉన్న చోట కూడా యంత్రాలు ఉపయోగించవద్దని ఏప్రిల్ 29న సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ తర్వాత కూడా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపట్టారని, దీనికి సంబంధించి

    READ MORE
  • కవిత బెయిల్ పిటిషన్‌ విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ: మద్యం పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ కోరుతూ కవిత మొదట రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, అయితే విచారణ అనంతరం నిర్ణయం వెలువరిస్తామని కోర్టు తెలిపింది. అయితే ఈ బెయిల్ పిటిషన్పై

    READ MORE
  • ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయి.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయింది

    కాకినాడ: ప్రజలకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జగన్ పాలనలో పేదలు తృప్తిగా ఉన్నారని ముద్రగడ పేర్కొన్నారు. ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయని.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయిందన్నారు. ఆ ముక్కలు అందరికి ప్రాణహానిని కలిగిస్తాయని, గాజు గ్లాసుకి బదులు స్టీలు గ్లాసులు వాడుతున్నారన్నారు. టీడీపీ సైకిల్ తుప్పు పట్టడం వల్ల ఎవ్వరూ సైకిల్ వాడడం లేదన్నారు. అందరి ఇళ్ళలో ఫ్యాన్లు ఉండడం వల్ల చల్లటి గాలి స్వీకరిస్తు న్నామన్నారు. ఆ ఫ్యాను

    READ MORE
  • అదానీ, అంబానీలు టెంపో నిండుగా కాంగ్రెస్‌కు డబ్బులు పంపిస్తుంటే ఈడీ, సీబీఐ ఏం చేస్తోంది?

    హైదరాబాదు:ఇటీవలి సభలో మోదీ మాట్లాడిన ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బులు పంపి స్తుంటే, ప్రధానికి ఇష్టమైన సీబీఐ, ఈడీ, ఐటీ ఎందుకు మౌనంగా ఉన్నాయి? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిం చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిన్న వేములవాడలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ ఈ అంశంపై మాట్లాడారని పేర్కొన్నారు. ఈ సభలో మోదీ మాట్లాడుతూ, ‘తెలంగాణ గడ్డ నుంచి

    READ MORE
  • తొలి మహిళా కమెండో బృందం…

    ప్రస్తుతం మహిళలు లేని రంగమంటూ ఏదీ లేదేమో అంటే అతిశయోక్తి కాదేమో.వంటలు చేయడం దగ్గరి నుంచి యుద్ధ విమానాలు నపడం వరకు ప్రతీ రంగంలోనూ పురుషులతో సమానంగా మహిళలు దూసుకెళుతున్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళా కమెండో బృందం విధులు నిర్వర్తించడానికి సిద్ధమైంది.కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో 43 మంది మహిళా పోలీసులతో మొదటి మహిళా కమెండో బృందాన్ని ఏర్పాటు చేసారు.కొద్ది కాలం క్రితం ఇజ్రాయిల్‌ యుద్ధతంత్ర కళ క్రావ్‌మగాలో కఠోర శిక్షణ పూర్తి చేసుకున్న 43

    READ MORE
  • త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలంగాణ కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువవడంతో శాసనసభ ఎన్నికల్లో ఓడిన నేతలనే లోక్‌సభ ఎన్నికల బరిలో దించడానికి టీపీసీసీ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.తమ తమ శాసనసభ నియోజకవర్గాల్లోనే గెలువలేకపోయిన చతికిలబడ్డ నేతలు ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉంటే పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గెలుస్తారా అనేది ప్రతీ ఒక్కరీకి కలుగుతున్న అనుమానం.సాధారణంగా గత ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులనే మరోసారి ఎన్నికల్లో అభ్యర్థులుగా బరిలో దించడానికి అన్ని పార్టీలు వెనకడుగేస్తాయి. అటువంటిది శాసనసభ

    READ MORE
  • మనవడి విజయానికి తబ్బిబవుతున్న కేసీఆర్…

    ముఖ్యమంత్రి హోదాలో బయట ఎలా ఉన్నా కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మనవళ్లతో కేసీఆర్‌ చంటిపిల్లాడిలో మారిపోతారని కేసీఆర్‌ సన్నిహితులు చెబుతారు.అసలు కంటే కొసరు ముద్దు అన్న చందంగా కొడుకు,కూతురు కంటే వారి పిల్లలతోనే కేసీఆర్‌ ఎంతో చనువుగా ఉంటారు.అందులోనూ మనువడు కల్వకుంట్ల హిమాన్షురావు అంటే కేసీఆర్‌కు ప్రత్యేకమైన ప్రేమ,వాత్సల్యం చూపుతారు.గతంలో పలు కీలక కార్యక్రమాలకు,ఇతర వ్యక్తగత కార్యక్రమాలకు కూడా తన వెంట మనువడిని తీసుకెళ్లిన వైనం ప్రతీ ఒక్కరినీ ఆకర్షించింది.కొంతమంది దీనిపై విమర్శలు,ఆరోపణలు చేసిన విషయం కూడా

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు