తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • జగన్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్న తీరు సరిగా లేదు

    కడప : ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గంలో ఆయన భార్య వైఎస్ భారతి ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గడపగడపకు వెళ్లి ఆమె ఓటర్లను కలుస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రచారం సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు విచక్షణతో మాట్లాడాలని అన్నారు. వయసులో పెద్దవారైన చంద్రబాబు జగన్ గురించి మాట్లాడుతున్న తీరు సరిగా లేదని చెప్పారు. జగన్ పై జరిగిన

    READ MORE
  • మా గ్రామంలోకి ప్రచారానికి రావొద్దు

    చిత్తూరు : పూతలపట్టు నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ తమ గ్రామంలోకి ప్రచారానికి రాకూడదంటూ … సోమవారం వేపనపల్లి గ్రామస్తులు అడ్డుకునే యత్నం చేశారు. డిఎస్పి రాజగోపాల్ రెడ్డి భారీ పోలీసు బందోబస్తు నడుమ వచ్చి గ్రామస్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమ గ్రామంలోని కొందరికి ఆసరా పథకానికి సంబంధించి డబ్బులు రాలేదని.. గతంలోని తమ గ్రామంలోని కొంతమంది పై అక్రమ కేసులు కూడా పెట్టారంటూ నిరసనగా తమ గ్రామంలోకి వైసిపి ప్రచారానికి రాకూడదని

    READ MORE
  • మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మోడీ ప్రసంగాలు

    నెల్లూరు : ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆయన మంత్రి వర్గంలోని మంత్రులు మత విద్వేషాలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు చేస్తున్నారని, దీనిని ప్రజలు క్షమించరని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. భారత దేశం శతాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్యం ప్రస్తుతం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ‘నేటి భారతం- సవాళ్లు’ అన్న అంశంపై ఆదివారం నిర్వహించిన

    READ MORE
  • వైసిపి మేనిఫెస్టోను విడుదల

    అమరావతి : తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి మేనిఫెస్టో 2024ను సిఎం జగన్ శని వారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామన్నారు. 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. అది చేసి చూపించి ప్రజలకు దగ్గరకు వెళ్తున్నా అని

    READ MORE
  • భాజపాలో భారీగా చేరికలు

    హైదరాబాద్‌ : వివిధ పార్టీలకు చెందిన నాయకులు తమ పార్టీలో చేరనున్నందున ఈ నెల 18న నగరంలో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. తెదేపా, తెరాస, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు నాయకులు చేరనున్నారని, నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేశామని శుక్రవారం ఆయనిక్కడ వివరించారు. భాజపా కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ. నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు

    READ MORE
  • తెలంగాణలో చేప  పిల్లల పెంపకం

    హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీతో చేప పిల్లల పెంపకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం కాళేశ్వరంలోని కోయిల్‌ సాగర్‌లో మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ చేప పిల్లలను వదిలిపెట్టి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మరో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి స్వర్ణ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. 15 రోజుల్లోగా చేప పిల్లల పంపిణీని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రులు ప్రకటించారు. ఇటవలి వర్షాలకు జలాశయాలన్నీ నిండాయి. దీంతో చేప పిల్లల విడుదలకు

    READ MORE
  • తెలంగాణలో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు

    హైదరాబాద్‌ : తెలంగాణలోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. శుక్రవారం నుంచి 242 ఆస్పత్రుల్లో సేవలు అందడం లేదు. ఈ ఫథకానికి సంబంధించి ప్రైవేట్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు ప్రభుత్వం వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. విధి లేక ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించారు. రూ.1,500 కోట్ల బకాయిలు చెల్లించాలని, ప్యాకేజీ రేట్లను సవరించాలని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రి యాజమాన్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు