తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • మందుబాబులను హడలెత్తించిన జూనియర్ ఆర్టిస్టులు..

    సినిమాల్లో నటించే జూనియర్‌ ఆర్టిస్టులను పోలీసులుగా భావించి మందుబాబులు వాహనాలు వదిలి పరుగు లంకించుకున్న ఉదంతం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.వారాంతం కావడంతో కాస్త చుక్కేసి ఇంటికి వెళదామని మందుబాబులు బార్‌లలో పెగ్గు మీద పెగ్గు కొట్టి బైకులపై హుషారుగా ఇళ్లకు బయలుదేరారు. వారాంతాల్లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తుంటారని తెలిసినా మనసు ఆగలేక చుక్కేసిన మందుబాబులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తున్నారమోనని చాలా జాగ్రత్తగా గమనిస్తూ వెళ్లసాగారు.ఈ క్రమంలో షేక్ పేట్ నాలా వద్ద తెల్లరంగు

    READ MORE
  • ముక్కలుగా నరికి బకెట్లలో దాచాడు..

    తాగి వేధిస్తున్నాడని కన్న కొడుకే తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలో దాగి ఉంచిన దారుణ ఘటన హైదరాబాద్‌ నగరంలో వెలుగు చూసింది. రైల్వేశాఖలో గూడ్స్‌డ్రైవర్‌గా విధులు నిర్వర్తించిన మహారాష్ట్రకు చెందిన కిషన్‌ సుతార్‌ రెండు దశాబ్దాల క్రితం పదవీ విరమణ పొంది భార్య గయ ఇద్దరు కూతుళ్లు,కొడుకుతో కలసి మౌలాలీలోని ఆర్టీసీ కాలనీలో స్థిరపడ్డాడు.చాలా కాలంగా మద్యానికి బానిసైన సుతార్ ప్రతి రోజు తాగొచ్చి కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీ

    READ MORE
  • వైఎస్ జగన్ బావకు షాక్..

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బావ,వైఎస్‌ షర్మిళ భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌కు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. అనిల్‌కుమార్‌పై జామీను రహిత అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయ్యింది.ముందస్తు బెయిల్ కూడా తీసుకోవడానికి వీలు లేకుండా చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా న్యాయస్థానం ఈ మేరకు బ్రదర్ అనిల్ కుమార్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసుకు సంబంధించి స్పదించికపోవడంతో తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం అనిల్‌కుమార్‌కు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు