తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • అఖిలప్రియ బాడీగార్డ్‌ నిఖిల్‌పై హత్యాయత్నం

    కర్నూలు: తెదేపా నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హత్యాయత్నం జరిగింది. అఖిలప్రియ ఇంటిముందు నిఖిల్ పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత కారులోంచి మారణాయుధాలతో దిగిన ముగ్గురు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్ ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని ఇంట్లోకి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్ను వెంటనే నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రతీకార

    READ MORE
  • వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల గృహ నిర్బంధం

    విజయవాడ:ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణలతో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని కొలిక్కి తెచ్చేందుకు దాదాపు 500 మంది పోలీసులను మోహరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధం చేయడంతో ఏం జరుగుతుందో తెలియక అయోమయం నెలకొంది. నిడిజువ్విలో వైసీపీ అభ్యర్థి సుధీర్రెడ్డిని, దేవగుడిలో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని, కడపలో టీడీపీ అభ్యర్థి భూపేశ్రెడ్డిని గృహనిర్భంధం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పోలీసులు అడుగడుగునా మోహరించి పట్టణంలోకి వచ్చే వారి వాహనాలను తనిఖీ

    READ MORE
  • రికార్డు స్థాయిలో 80.66 శాతం ఓటింగ్ నమోదు

    విజయవాడ : రాష్ట్ర ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 80.66 శాతం పోలింగ్ నమోదైనట్టు తాజాగా ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ను కూడా కలుపుకుంటే అది మొత్తంగా 81.73 శాతం ఉండొచ్చని అధికారులు తెలిపారు.

    READ MORE
  • ఏపీలో 81 శాతం పోలింగ్ నమోదు కావచ్చు

    విజయవాడ:అన్ని పోలింగ్ బూత్ ల నుంచి వచ్చే వివరాలు పరిశీలిస్తే, తమ అంచనా ప్రకారం 81 శాతం పోలింగ్ నమోదు కావొచ్చని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిందని వెల్లడించారు. పూర్తి పోలింగ్ శాతం వివరాలు మంగళవారం అందుతాయని చెప్పారు.  రాత్రి 12 గంటల వరకు 78.25 శాతం ఓటింగ్ నమోదైందని వివరించారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్

    READ MORE
  • రెవిన్యూ ‘రద్దు’ పెద్ద కుట్ర

    హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖను ఎత్తి వేయాలనే ఆలోచన వెనుక భారీ కుట్ర ఉందని భాజపా అధికార ప్రతినిధి రఘునందన్ రావు ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. రెవెన్యూ శాఖ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాస్పదంగా ఉందన్నారు.‘ అసలు ఆ శాఖను ఉంచాలనుకుంటున్నారా? తీసేయా లనుకుంటున్నారా? ఆ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలేమిటి? రెవెన్యూ శాఖను ఎత్తివేయాలనే ఆలోచన భారీ కుట్ర. ధరణి వెబ్సైట్ వెనుక చాలా కుట్రలు ఉన్నాయ’ ధ్వజమెత్తారు. కంప్యూట రీకరణ

    READ MORE
  • బొత్సకు సీబీఐ కోర్టు తాఖీదు

    హైదరాబాద్: వోక్స్ వ్యాగన్ కేసులో మంత్రి బొత్స సత్య నారాయణకు హైద్రాబాద్ సీబీఐ కోర్టు తాఖీదుల్ని జారీ చేసింది. వచ్చే నెల 12 వ తేదీన హాజరుకావాలని సూచించింది. . ఉమ్మడి రాష్ట్రంలో బొత్స సత్యనారాయణ పరిశ్రమల మంత్రిగా ఉన్నపుడు వోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమ స్థాపనలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.

    READ MORE
  • రాజ్‌ తరుణ్‌ అరెస్టు

    హైదరాబాద్: నార్సింగ్ కారు ప్రమాదం కేసులో సినీ నటుడు రాజ్ తరుణ్ ను శుక్ర వారం పోలీసులు అరెస్టు చేసారు. అనంతరం బెయిల్పై విడుదల య్యాడు. 41 సీఆర్పీసీ కింద రాజ్ తరుణ్కు నార్సింగ్ పోలీ సులు తాఖీదుల్ని జారీ చేసారు. రాజ్ తరుణ్ను ప్రమాద వీడియోతో బెదిరించిన కార్తిక్ పైనా మాదాపూర్ పోలీ సులు కేసు నమోదు చేశారు. కార్తిక్నూ అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు