తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • గాంధీకి అవమానం..

    మహాత్మ గాంధీ విగ్రహానికి నల్లరంగు పూసి పాకిస్థాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు రాసిన కాగితం గాంధీ విగ్రహానికి అంటించి ఉండడం నిజామాబాద్‌ జిల్లా గుండారం గ్రామంలో కలకలం రేపుతోంది.గాంధీ విగ్రహానికి నల్లరంగు పూసిన గుర్తు తెలియని దుండగులు షాదుల్‌ను విడుదల చేయాలని తదితర డిమాండ్లతో కూడిన దండ వేసి పాకిస్థాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలతో కాగితం కట్టారు.ఇది గమనించిన గ్రామస్థులు ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పెద్ద ఎత్తున నిజామాబాద్ రూరల్ పోలీస్

    READ MORE
  • ఎన్నికల సమయంలో ఇచ్చిన పథకాలు ఆర్థిక భారంగా మారడంతో కేసీఆర్‌ ప్రభుత్వం సంకట స్థతిలో కూరుకుపోయింది.గత ఏడాది జరిగిన ముందస్తు ఎన్నికల సమయంలో ప్రకటించిన పించన్ల పంపిణీ,ఇళ్ల నిర్మాణానికి సబ్సిడీ,నిరుద్యోగ భృతి,రూ.1లక్ష వరకు రుణమాఫీ,రైతుబంధు వంటి పథకాలకు నిధులు లేక సతమతమవుతోంది. రైతు బంధు పథకంలో భాగంగా ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 63 లక్షల మంది రైతులకు చెల్లించడానికి రూ.13వేల కోట్లు ఓటాన్‌ బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.అందులో భాగంగా ఇప్పటి వరకు 53 లక్షల మంది రైతులకు

    READ MORE
  • బత్తిరి సత్తి షాకింగ్‌ నిర్ణయం..

    బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవి అంటే తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకుడు ఉండడమే.వీ6 ఛానెల్‌లో ప్రసారమయ్యే తీన్మార్‌ ప్రోగ్రామ్‌లో సావిత్రి అలియాస్‌ శివజ్యోతి చదివే వార్తలకు,మాటలకు చిత్రవిచిత్రమైన హావభావాలతో పంచ్‌లు వేసే బిత్తిరి సత్తి వల్ల తీన్మార్‌ కార్యక్రమానికి చాలా ఆదరణ దక్కింది.అయితే చాలా ఏళ్లుగా వీ6 ఛానెల్‌తో కొనసాగిస్తున్న ప్రయాణానికి వీడ్కోలు పలికి బిత్తిరి సత్తి తాజాగా టీవీ9లో చేరడం ఆసక్తికరంగా మారింది.బిత్తిరి సత్తిని టీవీ9లోకి తీసుకురావడానికి టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ తీవ్రంగా

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు