తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • భూమా అఖిలప్రియ అరెస్ట్

    నంద్యాల:టీడీపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సభ వద్దకు వెళ్లిన అఖిలప్రియ సాగునీటి విడుదలకు సంబంధించి జగన్కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె వెంట టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలివెళ్లాయి.దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో సభా

    READ MORE
  • తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం

    తిరుమల : తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం చెలరేగింది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ నెల 25, 26 తేదీల్లో చిరుత సంచరించింది. నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరతు సంచరించినట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు రాత్రి సమయంలో భక్తులను గుంపులు గుంపులుగా మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. కర్రలు, సెక్యూరిటీ సిబ్బంది రక్షణలో భక్తులను పంపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు

    READ MORE
  • వైసీపీ తరపున హ్యాట్రిక్ కొడతా

    గుడివాడ: తాను ఐదో సారి గెలవబోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంత మంది వచ్చినా వైసీపీ తరపున తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు తనపై పోటీకి పెట్టారని… వచ్చే ఎన్నికల్లో అంతరిక్షం నుంచి అభ్యర్థిని తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. గుడివాడ టీడీపీ అడ్డా, గాడిద గుడ్డు అంటూ చంద్రబాబు సొల్లు కబుర్లు

    READ MORE
  • ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

    హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. దాంతో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. అవతలివైపు నుంచి కాల్పులు ఆగిపోయిన అనంతరం భద్రతాబలగాలు వెళ్లి పరిశీలించగా.. ఘటన స్థలంలో ఆరుగురి మృతదేహాలు కనిపించాయి. మావోయిస్టులకు సంబంధించిన మారణాయుధాలు, పేలుడు పదార్థాలు కూడా దొరికాయి. వాటిని సీజ్ చేసిన

    READ MORE
  • కమలం గూటికి మాజీ ఎంపీ వివేక్‌..

    కొద్ది రోజుల క్రితం తెరాస పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వివేక్‌ శుక్రవారం కమలం గూటికి చేరారు.తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీణ్‌తో కలసి శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన వివేక్‌ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో బీజేపీలె చేరారు. న్యూఢిల్లీలో రాం మాధవ్‌తో  తొలుత వివేక్ సమావేశమయ్యారు. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వివేక్ భేటీ అయ్యారు.ఈ సమయంలో  తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలతో  వివేక్ సమావేశమయ్యారు.ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన

    READ MORE
  • ప్రవీణ్ ఓ సెక్స్ ఉన్మాది..

    తొమ్మిది నెలల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ప్రవీణ్‌కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.ప్రవీణ్‌ చేసిన పనికి ఉరిశిక్ష సరైన శిక్షంటూ ప్రజల నుంచి ప్రముఖుల వరకు న్యాయస్థానం తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా నిందితుడు ప్రవీణ్‌ మానసిక పరిస్థితి గురించి వైద్యులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.నిందితుడు ప్రవీణ్‌ పిడీఫిలియా జబ్బుతో బాధ పడుతున్నాడని ఈ జబ్బు ఉన్న వ్యక్తుల్లో సెక్స్‌ కోరికలు ఎక్కువగా ఉంటాయని అందులోనూ చిన్నపిల్లలను చూస్తే

    READ MORE
  • గుజరాత్ కోర్టుకు ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు..

    గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు అజ్గర్‌ అలీ గత నెలలో బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.జైలు నుంచి విడుదలైన మరుసటి రోజు నుంచే మళ్లీ నేరాల బాట పట్టాడు.జైలు నుంచి బయటకు వచ్చిరాగానే సెటిల్‌మెంట్లు మొదలుపెట్టడంతో పాటు ప్రణయ్ హత్యలో ఒప్పందం ప్రకారం రావాల్సిన డబ్బులు ఇవ్వాలని లేదంటే చంపేస్తానంటూ ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉగ్రవాది అబ్దుల్ బారీ, అమృత తండ్రి మారుతీరావులను

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు