తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • జగన్ కు నవ సందేహాలతో బహిరంగలేఖ రాసిన షర్మిల

    కడప:తన నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాం తరంగా ఎందుకు ఆపేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? ఎస్సీ, ఎస్టీ పునరా వాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది?

    READ MORE
  • ఎదురు కాల్పులపై మాధ్యమాల కట్టడి

    న్యూఢిల్లీ: ‘దిశ’ నిందితుల్ని ఎదురు కాల్పుల పేరిట పోలీసులు హతం చేయటం గురించి కథనాల ప్రచురణ, ప్రసారాల్లో, సామా జిక మాధ్యమాల్ని కట్టడి చేయాలని అత్యున్నత న్యాయస్థానం గురువారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.తుది తీర్పు వచ్చేంత వరకూ మాధ్యమాలు సంయమనంతో ఉండాలని సూచించింది. ఎదురు కాల్పులపై ఇతర సంస్థలచే సాగుతున్న దర్యా ప్తుల్ని నిలుపుదల చేసింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు విచారణలు జరపొద్దని ఆదేశించింది. తాము ఏర్పా టు చేసిన విచారణ కమిషన్ సభ్యుల భద్రత,

    READ MORE
  • కాకతీయ పార్కులో యాంగోన్

    హైదరాబాదు: దక్షిణ కొరియా, జౌళి సంస్థ- యాంగోన్ కార్పొరేషన్ వరంగల్ సమీపంలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో 290 ఎకరాల్లో రూ.900 కోట్ల అంచనా వ్యయంతో కర్మాగారాన్ని ఆరంభించనుంది. ఉత్పత్తి మొదలైన తర్వాత సుమారు 12 వేల మంది కి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఔట్ డోర్ వేర్, ఎగుమతి కోసం దుస్తుల్ని అక్కడ తయారు చేస్తారు.

    READ MORE
  • ‘ఎదురు కాల్పుల’పై సుప్రీం విచారణ

    న్యూఢిల్లీ: ‘దిశ’ నిందితుల్ని ఎదురు కాల్పుల పేరిట తెలంగాణ పోలీసులు హతం చేయటంపై అత్యున్న న్యాయస్థానం నివృత న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్కర్, బాంబే ఉన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి రేఖా ప్రసాద్, సీబీఐ మాజీ సంచాలకుడు కార్తికే యన్ల తో కూడిన సమితిచే గురువారం దర్యాప్తునుకు ఆదేశించింది. హైదరాబాదులోనే మకాం చేసి విచారణ చేస్తారు. ఆరు వారా ల్లోగా నివేదికను సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ఆదేశించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయ డంతో పాటు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు