కాకతీయ పార్కులో యాంగోన్

కాకతీయ పార్కులో యాంగోన్

హైదరాబాదు: దక్షిణ కొరియా, జౌళి సంస్థ- యాంగోన్ కార్పొరేషన్ వరంగల్ సమీపంలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో 290 ఎకరాల్లో రూ.900 కోట్ల అంచనా వ్యయంతో కర్మాగారాన్ని ఆరంభించనుంది. ఉత్పత్తి మొదలైన తర్వాత సుమారు 12 వేల మంది కి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఔట్ డోర్ వేర్, ఎగుమతి కోసం దుస్తుల్ని అక్కడ తయారు చేస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos