తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • జగన్ కు నవ సందేహాలతో బహిరంగలేఖ రాసిన షర్మిల

    కడప:తన నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాం తరంగా ఎందుకు ఆపేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? ఎస్సీ, ఎస్టీ పునరా వాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది?

    READ MORE
  • దిశ హత్యాచార నిందితులది బూటకపు ఎన్‌కౌంటర్

    హైదరాబాదు: దిశ హత్యాచార అనుమానితుల్ని పోలీసులు బూటకపు ఎదురు కాల్పుల్లో హత మార్చారని పౌర హక్కుల సంఘం బుధ వారం ఇక్కడ ఆరోపించింది. ఇతరుల ప్రయో జనాల్ని కాపాడేందుకో లేక మరో ఉద్దేశంతోనో పోలీసులు కుట్ర పన్ని మారణ కాండకు పాల్పడ్డారని ధ్వజ మెత్తారు. బాధ్యులపై జాతీయ మానవ హక్కుల సంఘం కఠిన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య లక్ష్మణ్ ఆధ్వర్యంలోని బృందం బుధవారం ఎదురు కాల్పుల

    READ MORE
  • జీవించే హక్కును హరించిన రాజకీయ పక్షాలు

    హైదరాబాద్: ‘దిశ’ నిందితుల్ని పోలీసులు ఎదురు కాల్పుల పేరిట హతం చేయటాన్ని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సమర్థించడం దురదృష్టకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బుధవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. మహిళలపై జరుగుతున్న దాడులను కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. కేవలం అగ్రకుల మహిళలపై దుర్గటనలు జరిగితేనే అగ్రకుల నేతలు ఆందోళన చేసి, పార్లమెంట్ వరకు చర్చించడం పాలక వర్గాలలో పక్షపాత ధోరణులకు నిదర్శనమని దుయ్యబట్టారు. ‘దిశ’ ఘటనకు ముందు

    READ MORE
  • న్యూఢిల్లీ: ‘దిశ’ నిందితుల్ని పోలీసులు ఎదురు కాల్పుల పేరిటి హతం చేసిన సంఘటనపై అత్యున్నత న్యాయ స్థానం నివృత న్యాయమూర్తితో విచారణ జరిపించే అంశాన్ని పరిశీలిస్తున్నాం అని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం బుధ వారం తెలి పింది. ఇక్కడే ఉండి దర్యాప్తు చేసేలా చూస్తామని వెల్లడించింది. విచారణ చేపట్టేందుకు నివృత న్యాయమూర్తి పి.వి.రెడ్డి నిరాక రించారని పేర్కొంది. దర్యాప్తు గురించి సలహాలు, సూచనలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో ఈ కేసు విచారణ

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు