తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • కొనసాగుతున్న భక్తుల రద్దీ

    తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం ఉదయానికి క్యూ లైన్ ఏటీజీహెచ్ వరకు విస్తరించి ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 81,930 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,224 మంది భక్తులు తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. తిరుమల వెంకన్నకు నిన్న ఒక్క రోజే హుండీ

    READ MORE
  • ఏపీలో ఇసుక తవ్వకాలపై విచారణ జులై 15కి వాయిదా

    న్యూ ఢిల్లీ: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. టోల్‌ఫ్రీ నంబర్‌, ఈమెయిల్‌ ఏర్పాటు చేసి విస్తఅత ప్రచారం కల్పించాలని సూచించింది. కేంద్ర పర్యావరణశాఖ తరచూ తనిఖీలు చేపట్టాలని.. ఆ సమాచారాన్ని రాష్ట్ర అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చెప్పాక కూడా యంత్రాలు వాడారని కేంద్ర పర్యావరణశాఖ తరఫు న్యాయవాది తెలపగా.. కోర్టు

    READ MORE
  • శాశ్వతంగా క్లోజ్‌ ‘దిశ’గా అడుగులు..

    దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌తో మానవ హక్కుల విచారణ ఎదుర్కొంటున్న పోలీసులు కేసును శాశ్వతంగా క్లోజ్‌ చేయడానికి పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. చార్జిషీట్ కాకుండా కోర్టులో కేసుకు సంబంధించి రిపోర్టు దాఖలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ఉనికిలోకి రాకపోవడంతో షాద్‌నగర్‌ కోర్టులోనే ఈ నెలాఖరు నాటికి రిపోర్టు దాఖలు చేయనున్నారు. ఫోరెన్సిక్ పోస్టుమార్టం నివేదికలు సీసీ టీవీ ఫుటేజీ ఘటన సమయంలో నిందితులు ఉపయోగించిన

    READ MORE
  • బయోడైవర్సిటీ వంతెనపై ప్రమాదాలకు కారణమేంటంటే..

    హైదరాబాద్ బయోడైవర్సిటీ వంతెన నిర్మాణంపై తరచూ జరుగుతున్న ప్రమాదాలకు కారణం ఏమిటో తెలిసింది.ప్రమాదాలకు కారణాలు తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ నియమించిన నిపుణుల కమిటీ వంతెనను పూర్తిగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.అందులో ముందుచూపు లేకపోవడం,వంతెన నిర్మాణానికి సరిపడా భూసమీకరణ చేయకుండా రాజీపడినట్టు పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగానే వంతెన నిర్మాణం చేపట్టినప్పటికీ వేగంగా వెళ్లే వాహనాలకు అది సురక్షితం కాదని నివేదిక పేర్కొంది. వాహనాల వేగం 40 కిలోమీటర్లకు మించకుండా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. నిపుణుల కమిటీ

    READ MORE
  • పోలీసులకు కొత్త చిక్కు..

    దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌తో ముప్పేట దాడి ఎదుర్కొంటున్న పోలీసులకు తాజాగా మరో చిక్కు వచ్చిపడింది.ఎన్‌కౌంటర్‌ బూటకమని దీనిపై విచారణ జరిపించాలంటూ పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టు ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలను పోలీసులు మార్చురీలో భద్రపరిచారు.ఈనెల 13వ తేదీ వరకు నిందితుల మృతదేహాలు భద్రపరచాలని చెప్పినప్పటికీ దీనిపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత లేకపోవడం మరోవైపు నిందితుల మృతదేహాలు క్రమంగా కుళ్లిపోతుండడంతో పోలీసులు తలలుపట్టుకున్నారు. ఎంబాంబింగ్ చేస్తే మరో రెండువారాలపాటు భద్రపరిచే అవకాశం ఉన్నప్పటికీ రీపోస్టుమార్టానికి అవకాశం

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు