తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్

    నరసాపురం : ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ లో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రఘురాజుకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నట్టు సమాచారం. నామినేషన్ల పర్వం నిన్ననే ప్రారంభమయింది. రఘురాజుకు నేరుగా ఉండి నియోజకవర్గం బీఫామ్ ను అందించే అవకాశం ఉంది. మరోవైపు మాడుగులలో పైలా ప్రసాద్ ను మార్చి ఆయన స్థానంలో బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం

    READ MORE
  • ‘ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు

    నెల్లూరు : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయాలను నాయకులు రక్తికట్టిస్తున్నారు. టీడీపీ పేరు వింటేనే విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎక్స్లో విమర్శలు గుప్పించారు. అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో

    READ MORE
  • బీ-ఫారాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన పవన్

    విజయవాడ : ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఈ నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ తమ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు కారణంగా జనసేన పార్టీ ఈ సారి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి మినహా మిగతా 20 అసెంబ్లీ

    READ MORE
  • దక్షిణాదికి అన్యాయం

    ఆదిలాబాద్ : డీలిమిటేషన్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందన్నారు. లెక్క ప్రకారం మన వద్ద ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగాలని వ్యాఖ్యానించారు. కానీ జనాభా ప్రాతిపదికన విభజన చేస్తారని తెలిసింద న్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని… కాబట్టి జనాభా ప్రాతిపదికన

    READ MORE
  • హ్యాట్సాఫ్ టు కేసీఆర్

    అమరావతి: దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎదురు కాల్పుల్లో హతం చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మో హన రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, పోలీసుల్ని అభినందించారు. సోమవారం విధానసభలో ఆయన ప్రసంగించారు. ‘హ్యాట్సాఫ్ టు కేసీఆర్ గారూ. తెలంగాణ పోలీసులు. దిశ నిందితులను ఎదురు కాల్పుల్లో చంపేసారు. సినిమాల్లో దోషులను చంపితే చప్పట్లు కొడతారు. నిజ జీవితంలో దమ్మున్న వారు ఎవరైనా ఇలాంటి పని చేస్తే మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ నుంచి పరిగె త్తుకుంటూ వచ్చింది. ఇంత

    READ MORE
  • రష్యా అమ్మాయి..కరీంనగర్‌ అబ్బాయి..

    కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడు రష్యాకు చెందిన యువతిని పెళ్లాడాడు. కరీంనగర్ శివారులో నిన్న జరిగిన ఈ వివాహం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. పట్టణానికి చెందిన సందీప్ కుమార్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ తన కాలేజీలోనే చదువుకుంటున్న రష్యాకు చెందిన వెరోనికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఇద్దరు ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపారు. వారు కూడా అంగీకరించడంతో ఆదివారం వీరి వివాహం ఘనంగా జరిగింది.

    READ MORE
  • దిశ తల్లితండ్రుల ప్రశ్నలకు మౌనమే సమాధానం..

    దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేయడానికి వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దిశ తల్లితండ్రులు సంధించిన ప్రశ్నలకు మౌనాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తమ కమార్తెపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినప్పుడు మానవహక్కుల కమిషన్ ఎక్కడకు పోయిందని ప్రశ్నించినట్లు తెలిసిందే. అప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారు? అని నిలదీసినట్లు చెబుతున్నారు.తమ కుమార్తె కనిపించటం లేదని పోలీస్ స్టేషన్‌కు వెళితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. రెండో రోజు విచారణ

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు