తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • జగన్ కు నవ సందేహాలతో బహిరంగలేఖ రాసిన షర్మిల

    కడప:తన నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాం తరంగా ఎందుకు ఆపేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? ఎస్సీ, ఎస్టీ పునరా వాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది?

    READ MORE
  • రిమోట్ కంట్రోల్ గురించి జగన్ కే బాగా తెలుసు.. షర్మిల ఎద్దేవా

    కడప : ప్రధాని నరేంద్ర మోదీకి రిమోట్ కంట్రోల్ గా జగన్ వ్యవహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వానికి అన్నింటా మద్దతు తెలుపుతున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రిని రెండు రిమోట్ కంట్రోల్ లు నియంత్రి స్తున్నాయని, రెండు పేర్లూ ‘బి’ తోనే స్టార్ట్ అవుతాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో సీఎం ఇంట్లో మరొకరికి జగన్ రిమోట్ కంట్రోల్ గా ఉన్నారని.. వాళ్ల సూచనలను, కట్టడిని తప్పకుండా నడుచుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ

    READ MORE
  • ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించనున్న హేమకుమారి

    తణుకు : పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఆధ్వర్యంలో ఈనెల 3న న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్లో నిర్వహించే సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల నుంచి ముగ్గురు ఎంపిక కాగా, అందులో హేమకుమారి ఒకరు కావడం విశేషం. ఉన్నత విద్యావంతురాలైన ఆమె మహిళల విద్య, వైద్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే అంశంపై

    READ MORE
  • క్రిష్ తాజా చిత్రం టైటిల్ కొండపొలం

    అమరావతి: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల కొండపొలం ఆధారంగా దర్శకుడు క్రిష్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమా పేరూ అదే. కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ మేకప్ లేకుండా గిరిజన యువతిగా కనిపిస్తుంది.

    READ MORE
  • ప్రభాస్ కొత్త చిత్రం -సలార్

    హైదరాబాదు: కేజీఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, సలార్ చిత్రంలో నటించనున్నాడు. హొంబాళె ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించనున్నారు. మాఫియా డాన్ కథ ఇది. ఫస్ట్ లుక్ పోస్టర్ దీనినే వివరిస్తోంది.

    READ MORE
  • విలన్ గా అర్జున్

    హైదరాబాదు: రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న – ఖిలాడిలో సీనియర్ నటుడు అర్జున్ విలన్ గా నటించనున్నారు. హైదరాబాదులో మొదలైన చిత్రీకరణలో అర్జున్ కూడా పాల్గొంటున్నారని సమాచారం. అనూ ఇమ్మానుయేల్, మీనాక్షి చౌదరి కథానాయికలు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసింది.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు