అమరావతి: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల కొండపొలం ఆధారంగా దర్శకుడు క్రిష్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమా పేరూ అదే. కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ మేకప్ లేకుండా గిరిజన యువతిగా కనిపిస్తుంది.