తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరి

    విశాఖ : విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరిని సిపిఐ(యం) ఖండించింది. బుధవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … విశాఖ ఎన్నికల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై మాట్లాడకుండా మౌనం వహించి ఆ తరువాత పోరాడుతున్న కార్మికులకు అండగా ఉంటానని లోపాయికారిగా చెప్పడం మోసకారితనం తప్ప మరొకటి కాదు అన్నారు. పోరాట కమిటీ నాయకులు కలిసి మాట్లాడేందుకు సంవత్సరం క్రితం ఇంటర్వూ కోరితే ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల కోసం

    READ MORE
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం

    విశాఖ : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తడి చేస్తూనే ఉన్నామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని పోరాటమని అన్నారు. ప్లాంట్ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ

    READ MORE
  • ఫహీమ్ ముఠా పట్టివేత

    హైదరాబాదు: ఉత్తరప్రదేశ్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఫహీమ్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారని నగర పోలీసు కమిషనరు సజ్జనార్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. ‘ఫహీమ్ బృందం హైదరాబాద్ లోని మేడ్చల్, అల్వాల్ తదితర ప్రాంతాల్లోనూ దొంగతనాలు చేసారు. ఫహీమ్ తో పాటు అతని ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మొరాదాబాద్ జిల్లాకు చెందిన గ్లాస్ కటింగ్ పని చేసే ఫహీమ్, 2013లో అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ అయి మురాదాబాద్ జైలుకు వెళ్లాడు. అక్కడ

    READ MORE
  • హైదరాబాద్ : దిశ ఎన్కౌంటర్ చిత్రంపై వివరణ ఇవ్వాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు తాఖీదు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం పై నిర్మిస్తున్న ‘దిశ ఎన్కౌంటర్’ చిత్రం విడుదల కాకుండా నిలిపేయించాలని నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టుకు విన్నవించారు. ‘బాధిత కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. ఇలాంటి సమయంలో వర్మ ఈ చిత్రాన్ని నిర్మించి వారిని ఊరిలో కూడా ఉండన్వికుండా చేస్తున్నార’ని పిటిషినర్ తరపు

    READ MORE
  • అమిత్‌షా నిద్రపోతున్నారా?

    హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓటర్ల జాబితాలో వేయి మంది రోహింగ్యాల పేర్లు చూపించాలని బీజేపీకి ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సవాలు విసిరారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఓటర్ల జాబితాలో కనీసం 30,000 నుంచి 40,000 మంది రోహింగ్యాలున్నారని భాజపా ఆరోపిస్తోందని దుయ్యబట్టారు. ‘సమాచార, ప్రసార శాఖ మంత్రి ఇక్కడకు వచ్చారు. ఎంఐఎంకు ఓటు వేస్తే టీఆర్ఎస్ లబ్ది పొందుతుందని చెబుతున్నారు. ఓటర్ల జాబితాలో 30

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు