తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • కేసీఆర్‌కు కాళేశ్వరం ఒక్కటే ముఖ్యమా?

    గొప్పగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గురించి తెరాస అధినేత కేసీఆర్‌ తెరాస శ్రేణులు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు.దేశంలోనే గొప్ప ప్రాజెక్టని కేవలం మూడేళ్లలో నిర్మించి చరిత్ర సృష్టించామని ఉప్పొంగిపోతూ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించి తన ఘనతను చాటుకోవడానికి కేసీఆర్‌ కిందా మీదా పడుతున్నారు.ఎవరు అవునన్నా కాదన్నా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గొప్ప ప్రాజెక్టే అందులో ఎటువంటి సందేహాలు లేవు.కానీ కాళేశ్వరంతో పాటు ఇతర చిన్న ప్రాజెక్టులు కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని

    READ MORE
  • పిచ్చి నమ్మకాలతో సచివాలయాన్ని కూల్చేస్తారా?

    హైదరాబాద్‌ నగరంలోని సచివాలయంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన భవనాలు,మంత్రుల క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకొని వాటిని కూల్చేసి కొత్త సచివాలయం నిర్మించాలని భావించిన కేసీఆర్‌కు అడగుడగునా ఆటంకాలు,సమస్యలు ఎదరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరో ఐదారు దశాబ్దాలైనా పటిష్టంగా ఉండేలా కనిపిస్తున్న సచివాలయాన్ని కూల్చేసి కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఏంటంటూ మల్కాజ్‌గిరి నియోజకవర్గ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించడంతో ప్రజల్లో సైతం ఇదే ప్రశ్న ఉదయిస్తోంది.సచివాలయ సముదాయాలను కూల్చేస్తే న్యాయపోరాటం చేస్తామంటూ రేవంత్‌రెడ్డి హెచ్చరించడంతో కొత్త సచివాలయ నిర్మాణం ఇప్పట్లో

    READ MORE
  • మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అసలే ఉనికి కోసం తీవ్రంగా పోరాడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తీరు ఊపిరాడనివ్వకుండా చేస్తోంది.తెలంగాణలో శాసనసభ,లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రస్‌ పార్టీ ఓటమికి కాంగ్రెస్‌ అధిష్టానమే కారణమని రాజగోపాల్‌రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేయకపోతే తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉండదని తెలిపినా కాంగ్రెస్‌ అధిష్టానం పెడచెవిన పెడుతోందంటూ ఆరోపించారు.శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైనా కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు