తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • ప్రపంచం మొత్తానికి ఒకేఒక్క కాళేశ్వరం..

    తెలంగాణ సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాకంగా తీసుకొని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా చరిత్ర సృష్టించనుంది.జూన్‌21వ తేదీ ప్రారంభం కానున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వల్ల తెలంగాణలో సుమారు 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుండగా మిషన్‌ భగీరథ పథకానికి కూడా కాళేశ్వరం నుంచి నీళ్లు అందించనున్నారు.దీంతోపాటు హైదరాబాద్‌ నగరం మొత్తానికి కాళేశ్వరం నుంచి తాగునీరు సరఫరా చేయనున్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేసిన ప్రతీ లిఫ్ట్‌,మోటార్లు,సొరంగ మార్గం ఇలా ప్రతీది ప్రపంచంలోని అన్ని

    READ MORE
  • తడబడ్డ ఎంపీలు..

    కొత్తగా కొలువుదీరిన 17వ లోక్‌సభలో రెండవ రోజైన మంగళవారం కూడా కొనసాగిన ఎంపీల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.హైదరాబాద్‌ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దిన్‌ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయడానికి లేచినిలబడగా సభలోని బీజేపీ ఎంపీలు భారత్‌ మాతాకీ జై,వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.అసదుద్దిన్‌ సైతం నినాదాలు ఇంకా గట్టిగా చేయాలంటూ బీజేపీ ఎంపీలకు సంజ్ఞలతో సూచించారు.ప్రమాణ స్వీకారాన్ని ఉర్దూలో చేసిన అసద్‌ జై భీమ్‌,అల్లాహో అక్బర్‌,జైహింద్‌ నినాదాలతో ప్రమాణ స్వీకారాన్ని

    READ MORE
  • కేంద్రానికి కేసీఆర్‌కు పెరుగుతున్న దూరం!

    కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరును గమనిస్తుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే ప్రధాని నరేంద్రమోదీని కొద్ది రోజులుగా దూరం పెడుతన్నట్లు వార్తలు వినిపిస్తుండగా ప్రధాని మోదీ సైతం కేసీఆర్‌ను దూరంగా ఉంచుతున్నట్లు కనిపిస్తోంది.తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బీజేపీ అమలు చేస్తున్న వ్యూహాలే కేసీఆర్‌,ప్రధాని మోదీల మధ్య దూరం పెరగడానికి కారణాలుగా తెలుస్తోంది.లోక్‌సభ ఎన్నికల సమయంలో అటు యూపీఏ ఇటు బీజేపీ రెండిండిటికి స్పష్టమైన మెజారిటీ దక్కే అవకాశాలు లేవని ఈసారి

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు