తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • వరుసగా 12 మంది ఎమ్మెల్యేలను చేజార్చుకొని అధికార పక్షంలో విలీనమైన కాంగ్రెస్‌కు నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా షాకివ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.కొద్ది రోజుల క్రితం పార్టీ సమావేశంలో కాంగ్రెస్‌ అధిష్టానంపై,కాంగ్రెస్‌ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు బీజేపీపై ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్‌ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బుధవారం రాత్రి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పేర్కొంది.దీంతో కాంగ్రెస్‌ అధిష్టానం

    READ MORE
  • అందమైన ఎస్పీకి వరుడు దొరకడం లేదట..

    ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారులంటే ఒకప్పుడు మధ్య వయస్కులు లేదా వయసు పైబడిన వ్యక్తులు ఉంటారనే భావన అప్పటి యువతలో నెలకొని ఉండేది.కారణం అప్పటి యువతకు ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారుల గురించి తెలియకపోవడం అధికారులు సైతం యువతతో దూరంగా ఉండడమే. ఉమేష్‌చంద్ర తదితర కొంతమంది అధికారలు మినహా ఐపీఎస్‌,ఐఏఎస్‌ల గురించి జనాలకు పెద్దగా తెలిసేది కాదు.కానీ దశాబ్ద కాలంగా వచ్చిన ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారులపై యువత ప్రత్యేకంగా ఆసక్తిని చూపుతోంది. చిన్నవయసులోనే ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారులు బాధ్యతలు స్వీకరించి విధి నిర్వహణలో కఠినంగా ఉంటుండడంతో

    READ MORE
  • సచివాలయం స్థలం మార్చడానికి అసలు కారణం ఇదీ..

    ప్రస్తుత సచివాలయాన్నే కూల్చేసి అక్కడే కొత్త సచివాలయం నిర్మించడానికి సీఎం కేసీఆర్‌ ఎందుకంత పట్టుదలగా ఉన్నారో కేసీఆర్‌ మనసులో దాగిఉన్న ఉద్దేశమేమిటో తనకు తెలుసనని కాంగ్రెస్‌ మహిళ నేత విజయశాంతి తెలిపారు.ఈ విషయమై ఫేస్‌బుక్‌లో సందేశం పెట్టిన విజయశాంతి ఇప్పుడున్న సచివాలయం స్థానంలోనే కొత్త సచివాలయాన్ని ఎందుకు నిర్మించడానికి కేసీఆర్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్న కారణాలు తెలిశాక ఆశ్చర్యపోయానన్నారు. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని బైసన్‌పోల్‌ మైదానంలో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తానని ప్రకటించిన కేసీఆర్‌ బైసన్‌పోల్‌ మైదానం కోసం కేంద్రంలో

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు