తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్

    నరసాపురం : ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ లో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రఘురాజుకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నట్టు సమాచారం. నామినేషన్ల పర్వం నిన్ననే ప్రారంభమయింది. రఘురాజుకు నేరుగా ఉండి నియోజకవర్గం బీఫామ్ ను అందించే అవకాశం ఉంది. మరోవైపు మాడుగులలో పైలా ప్రసాద్ ను మార్చి ఆయన స్థానంలో బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం

    READ MORE
  • ‘ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు

    నెల్లూరు : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయాలను నాయకులు రక్తికట్టిస్తున్నారు. టీడీపీ పేరు వింటేనే విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎక్స్లో విమర్శలు గుప్పించారు. అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో

    READ MORE
  • బీ-ఫారాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన పవన్

    విజయవాడ : ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఈ నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ తమ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు కారణంగా జనసేన పార్టీ ఈ సారి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి మినహా మిగతా 20 అసెంబ్లీ

    READ MORE
  • దక్షిణాదికి అన్యాయం

    ఆదిలాబాద్ : డీలిమిటేషన్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందన్నారు. లెక్క ప్రకారం మన వద్ద ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగాలని వ్యాఖ్యానించారు. కానీ జనాభా ప్రాతిపదికన విభజన చేస్తారని తెలిసింద న్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని… కాబట్టి జనాభా ప్రాతిపదికన

    READ MORE
  • కేసీఆర్‌కు కాళేశ్వరం ఒక్కటే ముఖ్యమా?

    గొప్పగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గురించి తెరాస అధినేత కేసీఆర్‌ తెరాస శ్రేణులు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు.దేశంలోనే గొప్ప ప్రాజెక్టని కేవలం మూడేళ్లలో నిర్మించి చరిత్ర సృష్టించామని ఉప్పొంగిపోతూ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించి తన ఘనతను చాటుకోవడానికి కేసీఆర్‌ కిందా మీదా పడుతున్నారు.ఎవరు అవునన్నా కాదన్నా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గొప్ప ప్రాజెక్టే అందులో ఎటువంటి సందేహాలు లేవు.కానీ కాళేశ్వరంతో పాటు ఇతర చిన్న ప్రాజెక్టులు కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని

    READ MORE
  • పిచ్చి నమ్మకాలతో సచివాలయాన్ని కూల్చేస్తారా?

    హైదరాబాద్‌ నగరంలోని సచివాలయంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన భవనాలు,మంత్రుల క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకొని వాటిని కూల్చేసి కొత్త సచివాలయం నిర్మించాలని భావించిన కేసీఆర్‌కు అడగుడగునా ఆటంకాలు,సమస్యలు ఎదరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరో ఐదారు దశాబ్దాలైనా పటిష్టంగా ఉండేలా కనిపిస్తున్న సచివాలయాన్ని కూల్చేసి కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఏంటంటూ మల్కాజ్‌గిరి నియోజకవర్గ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించడంతో ప్రజల్లో సైతం ఇదే ప్రశ్న ఉదయిస్తోంది.సచివాలయ సముదాయాలను కూల్చేస్తే న్యాయపోరాటం చేస్తామంటూ రేవంత్‌రెడ్డి హెచ్చరించడంతో కొత్త సచివాలయ నిర్మాణం ఇప్పట్లో

    READ MORE
  • మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అసలే ఉనికి కోసం తీవ్రంగా పోరాడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తీరు ఊపిరాడనివ్వకుండా చేస్తోంది.తెలంగాణలో శాసనసభ,లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రస్‌ పార్టీ ఓటమికి కాంగ్రెస్‌ అధిష్టానమే కారణమని రాజగోపాల్‌రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేయకపోతే తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉండదని తెలిపినా కాంగ్రెస్‌ అధిష్టానం పెడచెవిన పెడుతోందంటూ ఆరోపించారు.శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైనా కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు