తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • జగ్గారెడ్డి కూడా బీజేపీలోకి?

    తెరాస అధినేత కేసీఆర్‌ దెబ్బకు కుదేలైన తెలంగాణ కాంగ్రెస్‌ బీజేపీ దెబ్బకు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు ఎదుర్కొంటోంది.తెలంగాణలో బలమైన నేతలుగా భావించే కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తుండగా తాజాగా మరో సీనియర్‌ నేత,సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలు కాంగ్రెస్‌లో మరింత గుబులు రేపుతోంది.రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు బీజేపీకి అనుకూలంగా

    READ MORE
  • కాంగ్రెస్‌ వారికిదేం దుర్బుద్ధి

    హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావద్దంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కాంగ్రెస్‌ నాయకులు కోరడం వారి కుటిల నీతికి అద్దం పడుతోందని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. వీరి వాలకం చూస్తుంటే మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను కూడా తప్పుబడుతున్నట్లుందని అన్నారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును స్వాగతించకపోగా, వీరి దుర్బుద్ధిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడిచే కాళేశ్వరం

    READ MORE
  • ట్రంప్ పై ఇంత ప్రేమా!!

    ఎన్ని అనుకున్నా తెలుగు రాష్ట్రాల ప్రజల తీరే వేరు.ఎప్పుడు ఎందుకు  ఎలా ఎవరిని అందలమెక్కిస్తారో అధఃపాతాళానికి తొక్కేస్తారో ఒక పట్టాన అర్థం కాదు.రెండ శతాబ్దాలు పాలించినా ధవళేశ్వరం వద్ద బ్రిడ్జి కట్టించాడని కాటన్‌దోరకు విగ్రహం పెట్టి నివాళులర్పించడం,రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్ కు ఫ్లెక్సీలు కట్టి.. పాలాభిషేకాలు చేయటం ఆంధ్రోళ్లు చేస్తుంటారు.తెలంగాణ ప్రజలు కూడా తక్కువేమి తినలేదు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.వైఎస్‌ జగన్‌ ఫ్లెక్సీలు.. హోర్డింగ్ లు ఇప్పుడు హైదరాబాద్ తో

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు