తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • జగన్ కు నవ సందేహాలతో బహిరంగలేఖ రాసిన షర్మిల

    కడప:తన నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాం తరంగా ఎందుకు ఆపేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? ఎస్సీ, ఎస్టీ పునరా వాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది?

    READ MORE
  • రిమోట్ కంట్రోల్ గురించి జగన్ కే బాగా తెలుసు.. షర్మిల ఎద్దేవా

    కడప : ప్రధాని నరేంద్ర మోదీకి రిమోట్ కంట్రోల్ గా జగన్ వ్యవహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వానికి అన్నింటా మద్దతు తెలుపుతున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రిని రెండు రిమోట్ కంట్రోల్ లు నియంత్రి స్తున్నాయని, రెండు పేర్లూ ‘బి’ తోనే స్టార్ట్ అవుతాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో సీఎం ఇంట్లో మరొకరికి జగన్ రిమోట్ కంట్రోల్ గా ఉన్నారని.. వాళ్ల సూచనలను, కట్టడిని తప్పకుండా నడుచుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ

    READ MORE
  • ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించనున్న హేమకుమారి

    తణుకు : పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఆధ్వర్యంలో ఈనెల 3న న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్లో నిర్వహించే సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల నుంచి ముగ్గురు ఎంపిక కాగా, అందులో హేమకుమారి ఒకరు కావడం విశేషం. ఉన్నత విద్యావంతురాలైన ఆమె మహిళల విద్య, వైద్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే అంశంపై

    READ MORE
  • తెలంగాణ జలాశయాలకు వరద ఉధృతి

    హైదరాబాద్‌ : భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జయశంకర్‌ భూపాలపల్లిలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద గేట్లను తెరిచి ఉంచారు. 5.87 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, అంతే మొత్తాన్ని కిందకు వదులుతున్నారు. అన్నారం జలాశయం శుక్రవారం మధ్యాహ్నానికే నిండిపోయింది. ఈ బ్యారేజీ నుంచి 36 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. నిర్మల్‌ జిల్లా కడెం జలాశయానికి వరద ఉధృతి

    READ MORE
  • అక్బరుద్దిన్ వ్యాఖ్యల ఎఫెక్ట్..కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం..

     తరచూ ఏదోఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓవైసీ సోదరులు వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎంఐఎం శాసనసభ సభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ తన అన్న అసదుద్దిన్‌ కంటే రెండు అడుగులు ముందు ఉంటారు.కొద్ది రోజుల క్రితం కరీంనగర్‌లో పార్టీ సమావేశంలో అక్బురద్దీన్‌ చేసిన వ్యాఖ్యలపై రేగిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది.విద్వేషాలు రెచ్చగొట్టేలా అక్బరుద్దిన్‌ వ్యాఖ్యలు చేశాడంటూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యాఖ్యలపై

    READ MORE
  • తెలంగాణ మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఈడీ నోటీసులు..

    సానా సతీశ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈడీ అదుపులో ఉన్న అధికారులు ముఖ్య సమాచారాన్ని రాబడుతున్నారు. సానా సతీశ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు జారీ చేయగా.. మరి కొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు ఈడీ సిద్ధమవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, ఖురేషి, సానా సతీశ్, రమేశ్, చాముండిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సుఖేశ్ గుప్తాకు బెయిల్ కోసం మెయిన్ ఖురేషీ,

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు