తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • జగన్ కు నవ సందేహాలతో బహిరంగలేఖ రాసిన షర్మిల

    కడప:తన నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాం తరంగా ఎందుకు ఆపేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? ఎస్సీ, ఎస్టీ పునరా వాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది?

    READ MORE
  • రిమోట్ కంట్రోల్ గురించి జగన్ కే బాగా తెలుసు.. షర్మిల ఎద్దేవా

    కడప : ప్రధాని నరేంద్ర మోదీకి రిమోట్ కంట్రోల్ గా జగన్ వ్యవహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వానికి అన్నింటా మద్దతు తెలుపుతున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రిని రెండు రిమోట్ కంట్రోల్ లు నియంత్రి స్తున్నాయని, రెండు పేర్లూ ‘బి’ తోనే స్టార్ట్ అవుతాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో సీఎం ఇంట్లో మరొకరికి జగన్ రిమోట్ కంట్రోల్ గా ఉన్నారని.. వాళ్ల సూచనలను, కట్టడిని తప్పకుండా నడుచుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ

    READ MORE
  • ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించనున్న హేమకుమారి

    తణుకు : పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఆధ్వర్యంలో ఈనెల 3న న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్లో నిర్వహించే సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల నుంచి ముగ్గురు ఎంపిక కాగా, అందులో హేమకుమారి ఒకరు కావడం విశేషం. ఉన్నత విద్యావంతురాలైన ఆమె మహిళల విద్య, వైద్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే అంశంపై

    READ MORE
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా గుత్తా..

     రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనమండలి స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో మూడు తెలంగాణలో ఒక స్థానానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో కోలగట్ట వీరభద్రస్వామి,ఆళ్లనాని,కరణం బలరాంలు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఈ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఆగస్టు 7న నోటిఫికేషన్ వెలువడనుండగా.. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 14 వరకు గడువు విధించారు.

    READ MORE
  • అక్బరుద్దీన్‌పై కేసు నమోదు

    కరీంనగర్‌ : ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్‌ ఒవైసీపై కేసు నమోదైంది. కరీంనగర్‌లో గత నెల 23న జరిగిన పార్టీ సమావేశంలో ఆయన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భాజపా జిల్లా శాఖ అధ్యక్షుడు బాసా సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో భాజపా పట్టణ శాఖ అధ్యక్షుడు బేతి మహేందర్‌ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 153-ఏ, 153-బీ, 506, సీఆర్పీసీ 156(3) కింద

    READ MORE
  • నిమ్మగడ్డ తరఫున మెమో

    హైదరాబాద్‌ : సెర్బియా పోలీసుల నిర్బంధంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ తరఫున ఆయన న్యాయవాది శుక్రవారం ఇక్కడ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. నిర్బంధం కారణంగా ఆయన స్వదేశానికి రాలేకపోతున్నారని తెలిపారు. దీనిపై సీబీఐ న్యాయవాదికీ సమాచారమిచ్చారు. వాన్‌పిక్‌ పోర్టు వ్యవహారానికి సంబంధించి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని రస్‌ అల్‌ ఖైమా ఫిర్యాదు మేరకు ఇంటర్‌పోల్‌ నిమ్మగడ్డపై రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. దీంతో సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో విమానాశ్రయంలోనే ఆయనను

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు