తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • జగన్ కు నవ సందేహాలతో బహిరంగలేఖ రాసిన షర్మిల

    కడప:తన నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాం తరంగా ఎందుకు ఆపేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? ఎస్సీ, ఎస్టీ పునరా వాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది?

    READ MORE
  • రిమోట్ కంట్రోల్ గురించి జగన్ కే బాగా తెలుసు.. షర్మిల ఎద్దేవా

    కడప : ప్రధాని నరేంద్ర మోదీకి రిమోట్ కంట్రోల్ గా జగన్ వ్యవహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వానికి అన్నింటా మద్దతు తెలుపుతున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రిని రెండు రిమోట్ కంట్రోల్ లు నియంత్రి స్తున్నాయని, రెండు పేర్లూ ‘బి’ తోనే స్టార్ట్ అవుతాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో సీఎం ఇంట్లో మరొకరికి జగన్ రిమోట్ కంట్రోల్ గా ఉన్నారని.. వాళ్ల సూచనలను, కట్టడిని తప్పకుండా నడుచుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ

    READ MORE
  • ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించనున్న హేమకుమారి

    తణుకు : పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఆధ్వర్యంలో ఈనెల 3న న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్లో నిర్వహించే సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల నుంచి ముగ్గురు ఎంపిక కాగా, అందులో హేమకుమారి ఒకరు కావడం విశేషం. ఉన్నత విద్యావంతురాలైన ఆమె మహిళల విద్య, వైద్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే అంశంపై

    READ MORE
  • కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రెండు లక్షలా 41 వేలా 945 క్యూసెక్కుల నీరు చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 871.30 అడుగుల మేర నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 147.27 టీఎంసీలు. జలాశయం నుంచి 82,925 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా

    READ MORE
  • కాటేసిన విధి..

    కుటుంబాన్ని పోషించడానికి తల్లితండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి తన చదువు తల్లితండ్రులకు భారం కాకూడదని భావించిన ఓ బాలుడు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ చదువుకుంటూ కుటుంబానికి అండగా నిలుస్తుండడాన్ని చూసి కుళ్లుకున్న విధి బాలుడిని మృత్యురూపంలో కబళించింది.బాగ్‌అంబర్‌పేటకు చెందిన వెంకట్రావ్‌,సంగీత దంపతుల ఏకైక కుమారుడు అభినవ్‌(13) స్థానికంగా ఉంటున్న పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుకునేవాడు.వెంకట్రావ్‌ ఓ ప్రైవేటు సంస్థలో చిరుద్యోగి కాగా తల్లి సంగీత నారాయణ స్కూల్లో ఆయాగా పని చేస్తోంది.అదే స్కూల్లో అభినవ్‌ తొమ్మిదివ తరగతి

    READ MORE
  • కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ హఠాన్మరణంతో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.రాజకీయ పార్టీలతో పాటు సినీ, క్రీడారంగ ప్రముఖులు సైతం సుష్మా హఠాన్మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో తెరాస కార్యాధ్యక్షుడు కేటీఆర్‌ కూడా సుష్మ స్వరాజ్‌కు సంతాపం వ్యక్తం చేస్తూ గతంలో చిన్నమ్మతోకలసి దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.ఈ పోస్టుకు స్పందించిన పాకిస్తాన్‌కు చెందిన ఓ నెటిజన్.. కశ్మీర్‌పై భారత ప్రభుత్వ తీసుకున్న చర్యల ఫలితంగా ఆవిడ చనిపోయారనే ఉద్దేశాన్ని వ్యక్త

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు