తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • మోదీ గారూ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!

    హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆయనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు అడిగారు. మోదీని కేటీఆర్ ఏమేం ప్రశ్నలు అడిగారంటే.. ‘‘దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..! దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి.. ప్రధానిగా పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి. ఒక్క తెలంగాణ సాగునీటి

    READ MORE
  • షర్మిలపై కేసు నమోదు..

    కడప: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలను అతిక్రమించారని ఫిర్యాదు అందడంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బద్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న షర్మిల.. తన ప్రసంగంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును

    READ MORE
  • నన్ను అరెస్ట్ చేయాలని మోదీ చూస్తున్నారు

    హైదరాబాదు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి లొంగని వ్యక్తుల్లో తాను, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఉన్నామని, వారిద్దరినీ అనుకున్నట్టే జైలుకు పంపినా తనెక్కడా అవినీతికి పాల్పడకపోబట్టే మోదీకి తాను దొరకలేదని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో నిన్న ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసు అనేది

    READ MORE
  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • సాఫ్ట్‌వేర్ శారద దుకాణంలో చోరీ..

    లాక్ డౌన్ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయి రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శారదకు మరో కష్టం వచ్చింది.శారద కూరగాయల దుకాణంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి కూరగాయలు విక్రయించిన తర్వాత మిగతా వాటిని బండిపైనే ఉంచి కవర్‌తో కప్పి రోజూలానే ఇంటికి వెళ్లిపోయింది. అయితే, ఆ తర్వాతి రోజు దుకాణానికి వస్తే బండిపై ఉండాల్సిన కూరగాయలు మాయమయ్యాయి. మొత్తంగా రూ. 5 వేల విలువైన కూరగాయలు మాయమైనట్టు శారద ఆవేదన వ్యక్తం చేసింది.సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

    READ MORE
  • జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌కు చేదు అనుభవం

    అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఉన్నత న్యాయస్థానంలో చేదు అనుభవం ఎదురైంది. అత్యున్నత న్యాయస్థానం నిషేధించిన వాహనాలను ఎలా నడుపుతారని నిదీసింది. వాటి వల్ల ఎదురయ్యే ప్రమాదాలకుఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేసింది. మోసపూరిత పనులను అనుమతించమని తెల్చి చేప్పింది. బెయిల్ వినతిని తిరస్కరించింది. దీంతో ఉన్నత న్యాస్థానంలో మూడు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్ వినతిని జేసీ కుటుంబసభ్యులు ఉపసంహరించుకున్నారు.

    READ MORE
  • ప్రైవేట్ ఆసుపత్రి దాష్టీకం..

    కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. మొదటగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా వైరస్ కు చికిత్స అందించారు. కానీ ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులకు చికిత్స అందించినందుకు బిల్లులు ఇబ్బడి ముబ్బడిగా దండుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ కరోనా రోగికి 10 రోజులు చికిత్స చేశారు. అయినప్పటికీ ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతనికి చికిత్స అందించినందుకు ఆస్పత్రి యాజమాన్యం రూ.17.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు