తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • మోదీ గారూ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!

    హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆయనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు అడిగారు. మోదీని కేటీఆర్ ఏమేం ప్రశ్నలు అడిగారంటే.. ‘‘దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..! దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి.. ప్రధానిగా పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి. ఒక్క తెలంగాణ సాగునీటి

    READ MORE
  • షర్మిలపై కేసు నమోదు..

    కడప: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలను అతిక్రమించారని ఫిర్యాదు అందడంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బద్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న షర్మిల.. తన ప్రసంగంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును

    READ MORE
  • నన్ను అరెస్ట్ చేయాలని మోదీ చూస్తున్నారు

    హైదరాబాదు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి లొంగని వ్యక్తుల్లో తాను, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఉన్నామని, వారిద్దరినీ అనుకున్నట్టే జైలుకు పంపినా తనెక్కడా అవినీతికి పాల్పడకపోబట్టే మోదీకి తాను దొరకలేదని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో నిన్న ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసు అనేది

    READ MORE
  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • ఆ పెద్ద మనిషి గురించి ఎందుకు మాట్లాడరు

    అమరావతి:నివాసానికే పరిమితమైన ముఖ్యమంత్రి జగన్ కు బదులుగా తనను వైకాపా శ్రేణులు అదే పనిగా ఎన్నికల తర్వాత తను నియోజక వర్గంలో కనిపించడం లేదనే పోస్టుల్ని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నాయని లోక్సభ సభ్యుడు రఘు రామ కృష్ణ రాజు వ్యాఖ్యానించారు. ‘నన్ను నియోజకవర్గానికి వెళ్లేలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడకు వెళ్లగానే నన్ను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నా గురించి కామెంట్లు చేస్తున్న వారు ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడటం లేదు. వ్యక్తి గత

    READ MORE
  • ఐదుగురు మావోయిస్టుల మృతి

    గడ్చిరోలి: గడ్చిరోలి జిల్లాలోని గైరపట్టిలో కొసమి-కిసనెల్లి సమీపంలోని అడవుల్లో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు. కొందరు మావోయిస్టులు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీ60 కమాండోలు ఆదివారం గాలింపుల్ని చేపట్టాయి. దీంతో మావోయిస్టులు కాల్పులకు దిగినట్లు చెప్పారు. పర్యవసానంగా తాము జరిపిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలిస్తున్నామన్నారు. మృత దేహాలను పరీక్ష కోసం హెలి

    READ MORE
  • దుర్గమ్మకు ఏడువారాల వజ్రాల నగలు సమర్పించిన భక్తుడు

    విజయవాడ : ప్రవాస భారతీయుడు తాతినేని శ్రీనివాస్ దుర్గమ్మకు రూ.45 లక్షల విలువైన ఏడు వారాల వజ్రాల నగలు సమర్పించాడు. అమ్మ వారికి ప్రతి గురు వారం ఈ నగలు అలంకరిస్తామని ఆలయ పూజార్లు తెలిపారు. ఆలయంలో దసరా ఉత్సవాల్ని కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు