తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • మోదీ గారూ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!

    హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆయనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు అడిగారు. మోదీని కేటీఆర్ ఏమేం ప్రశ్నలు అడిగారంటే.. ‘‘దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..! దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి.. ప్రధానిగా పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి. ఒక్క తెలంగాణ సాగునీటి

    READ MORE
  • షర్మిలపై కేసు నమోదు..

    కడప: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలను అతిక్రమించారని ఫిర్యాదు అందడంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బద్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న షర్మిల.. తన ప్రసంగంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును

    READ MORE
  • నన్ను అరెస్ట్ చేయాలని మోదీ చూస్తున్నారు

    హైదరాబాదు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి లొంగని వ్యక్తుల్లో తాను, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఉన్నామని, వారిద్దరినీ అనుకున్నట్టే జైలుకు పంపినా తనెక్కడా అవినీతికి పాల్పడకపోబట్టే మోదీకి తాను దొరకలేదని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో నిన్న ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసు అనేది

    READ MORE
  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • కబ్జా భూములు తిరిగి స్వాధీనం

    చల్లపల్లి: లక్ష్మీపురం పంచాయతీ శివారు బిరుదుగడ్డ వద్ద పెద్దల కబ్జాలో ఉన్న యేపు మురుగు కాలువ భూములను వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. చింతలమడ నుంచి ఎర్ర జెండాలతో ఈ భూముల వరకూ మంగళ వారం ర్యాలీగా వెళ్లారు. పేదల నుంచి కొందరు ‘పెద్దలు’ కబ్జా చేసిన 80 ఎకరాల భూముల్లో ఎర్ర జెండాలు పాతారు. ఆ భూములను చింతలమడలోని నిరుపేద దళితులకు పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. ఈ భూముల్ని

    READ MORE
  • డీ గ్లామరైజ్డ్ పాత్రలో రాశిఖన్నా

    హైదరాబాదు: కథానాయిక రాశిఖన్నా అనాకర్షక పాత్రలో నటిస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా తమిళ, తెలుగు భాషాల్లో రూపొందుతున్న తుగ్లక్ దర్బార్ చిత్రంలో ఆమె పాత్ర అలా ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి.

    READ MORE
  • మలయాళం రీమేక్ లో మోహన్ బాబు

    హైదరాబాదు: నటుడు మోహన్ బాబు మలయాళ సైన్టిఫిక్ కామెడీ చిత్రం- ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25 ను రీమేక్ చేసే యోచనలో ఉన్నారు. నిరుడు విడుదలైన ఈ సినిమా విజయవంతమైంది. సూరజ్ వెంజరామూద్, సౌబిన్ సాహిర్ ముఖ్య పాత్రలు పోషించారు. మూడు రాష్ట్ర స్థాయి అవార్డులను పొందింది. దర్శకుడు రతీశ్ బాలకృష్ణన్. తెలుగులో మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు