తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరి

    విశాఖ : విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరిని సిపిఐ(యం) ఖండించింది. బుధవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … విశాఖ ఎన్నికల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై మాట్లాడకుండా మౌనం వహించి ఆ తరువాత పోరాడుతున్న కార్మికులకు అండగా ఉంటానని లోపాయికారిగా చెప్పడం మోసకారితనం తప్ప మరొకటి కాదు అన్నారు. పోరాట కమిటీ నాయకులు కలిసి మాట్లాడేందుకు సంవత్సరం క్రితం ఇంటర్వూ కోరితే ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల కోసం

    READ MORE
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం

    విశాఖ : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తడి చేస్తూనే ఉన్నామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని పోరాటమని అన్నారు. ప్లాంట్ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ

    READ MORE
  • తమిళ రీమేక్ పై కన్నేసిన చిరంజీవి

    హైదరాబాదు: అజిత్ హీరోగా ఐదేళ్ల కిందట నటించిన తమిళ చిత్రం-ఎన్నై అరిందాల్ను తెలుగు రీమేక్లో నటించేందుకు చిరంజీవి ఆసక్తి చూపినట్లు తెలిసింది. బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర నిర్మాత ఏ.ఎం.రత్నం తెలుగు లోనూ నిర్మిస్తారని తెలుస్తోంది.

    READ MORE
  • కబ్జా భూములు తిరిగి స్వాధీనం

    చల్లపల్లి: లక్ష్మీపురం పంచాయతీ శివారు బిరుదుగడ్డ వద్ద పెద్దల కబ్జాలో ఉన్న యేపు మురుగు కాలువ భూములను వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. చింతలమడ నుంచి ఎర్ర జెండాలతో ఈ భూముల వరకూ మంగళ వారం ర్యాలీగా వెళ్లారు. పేదల నుంచి కొందరు ‘పెద్దలు’ కబ్జా చేసిన 80 ఎకరాల భూముల్లో ఎర్ర జెండాలు పాతారు. ఆ భూములను చింతలమడలోని నిరుపేద దళితులకు పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. ఈ భూముల్ని

    READ MORE
  • డీ గ్లామరైజ్డ్ పాత్రలో రాశిఖన్నా

    హైదరాబాదు: కథానాయిక రాశిఖన్నా అనాకర్షక పాత్రలో నటిస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా తమిళ, తెలుగు భాషాల్లో రూపొందుతున్న తుగ్లక్ దర్బార్ చిత్రంలో ఆమె పాత్ర అలా ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు