తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ప్రధానిపై ఏపీ కాంగ్రెస్ చార్జిషీట్

    అమరావతి:పదేళ్ల పాలనలో దేశంలోని అన్నివర్గాల వారినీ మోదీ మోసం చేశారంటూ ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మతం పేరుతో దేశ ప్రజల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల చార్జిషీట్ విడుదల చేశారు. ప్రధానిగా మోదీ పది ఫెయిల్యూర్లను ఎత్తిచూపుతూ దీనిని రూపొందించినట్లు చెప్పారు. తిరుమల సాక్షిగా ఇచ్చిన హామీని మరిచి ఏపీ ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు. కేంద్రంలో

    READ MORE
  • మోదీ గారూ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!

    హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆయనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు అడిగారు. మోదీని కేటీఆర్ ఏమేం ప్రశ్నలు అడిగారంటే.. ‘‘దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..! దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి.. ప్రధానిగా పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి. ఒక్క తెలంగాణ సాగునీటి

    READ MORE
  • షర్మిలపై కేసు నమోదు..

    కడప: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలను అతిక్రమించారని ఫిర్యాదు అందడంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బద్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న షర్మిల.. తన ప్రసంగంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును

    READ MORE
  • నన్ను అరెస్ట్ చేయాలని మోదీ చూస్తున్నారు

    హైదరాబాదు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి లొంగని వ్యక్తుల్లో తాను, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఉన్నామని, వారిద్దరినీ అనుకున్నట్టే జైలుకు పంపినా తనెక్కడా అవినీతికి పాల్పడకపోబట్టే మోదీకి తాను దొరకలేదని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో నిన్న ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసు అనేది

    READ MORE
  • కేసీఆర్ మ‌నవడికి  తప్ప ఇంట్లో అందరికీ ఉద్యోగాలు

    హైదరాబాదు: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షుకు తప్ప ఆయన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని భాజపా నేత డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవా చేసారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘పరీక్షలో ఫెయిలైన కవితకు కూడా ఇటీవలే ఉద్యోగమిచ్చారు. రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చూస్తుంటే మీ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. మనవడు హిమాన్షు ఒక్కడే ఖాళీగా ఉన్నాడ’ని కేసీఆర్పై విరుచుకు పడ్డారు. ‘తండ్రీ, కొడుకులు కలిసి రాష్ట్రాన్ని

    READ MORE
  • ఆరు నెలలుగా జీతాల్లేవు..

    హైదరాబాద్ లో మరో కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. యానిమేషన్ కంపెనీ అయిన డిక్యు ఎంటటైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలివ్వకపోగా అడిగితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తోందని సమాచారం. హైదరాబాద్ నుంచి యానిమేషన్ కార్యకలాపాలు నిర్వహించే ఈ కంపెనీలో సుమారు 1400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటి నుంచీ ఈ సంస్థ తన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు

    READ MORE
  • రానా, కొహ్లికి మద్రాసు హైకోర్టు నోటీసులు‌

    చెన్నై : ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వాణిజ్య ప్రకటనల్లో నటించిన క్రికెటర్లు విరాట్ కొహ్లి, సౌరవ్ గంగూలీ, సినీ నటులు దగ్గుపాటి రానా, సుదీప్, ప్రకాశ్ రాజ్లకు ఉన్నత న్యాయస్థానం తాఖీదుల్ని జారీ చేసింది. ఈ ప్రకటనల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందో ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఆన్లైన్ జూదానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో వందలాది మంది డబ్బులు పొగొట్టుకున్నారని ఫిర్యాదుదారు తెలిపాడు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు