రానా, కొహ్లికి మద్రాసు హైకోర్టు నోటీసులు‌

రానా, కొహ్లికి మద్రాసు హైకోర్టు నోటీసులు‌

చెన్నై : ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వాణిజ్య ప్రకటనల్లో నటించిన క్రికెటర్లు విరాట్ కొహ్లి, సౌరవ్ గంగూలీ, సినీ నటులు దగ్గుపాటి రానా, సుదీప్, ప్రకాశ్ రాజ్లకు ఉన్నత న్యాయస్థానం తాఖీదుల్ని జారీ చేసింది. ఈ ప్రకటనల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందో ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఆన్లైన్ జూదానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో వందలాది మంది డబ్బులు పొగొట్టుకున్నారని ఫిర్యాదుదారు తెలిపాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos