తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • రాజకీయ ప్రవేశం పై రజనీ పునరాలోచన

    చెన్నై : రాజకీయ రంగ ప్రవేశం పై పునరాలోచనలో పడినట్టు నటుడు రజనీ కాంత్ సంకేతాలు పంపారు. సరైన సమయంలో రాజకీయాల్లో అడుగు పెట్టడంపై తన వైఖరి వెల్లడిస్తానన్నారు. తాను రాసినట్లు బహిర్గతమైన లేఖపై వివరణ ఇచ్చారు. ఆ లేఖను తాను రాయలేదన్నారు. తన ఆరోగ్యం, డాక్టర్ల సూచనలు మాత్రం నిజమని వివరించారు. రజనీ మక్కల్ మండ్రమ్తో చర్చించి రాజకీయ రంగ ప్రవేశం గురించి సరైన సమయంలో ప్రకటి స్తానని చెప్పారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో రజనీ

    READ MORE
  • అదే జరిగితే తెరాసకు చుక్కలే..

    కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి త్వరలో కాషాయం బ్యాచ్ లో చేరడానికి రెడీ అవుతున్నారనే వార్తలు టీకాంగ్రెస్ లో చిన్నపాటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు విజయశాంతి దూరంగా ఉంటున్నారు. దుబ్బాకలో హాట్‌హాట్‌గా ఉప ఎన్నికల ప్రచారపర్వం జరుగుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయమని పిలుపు ఇవ్వలేదు.తెలంగాణాలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా రానున్న రోజుల్లో తెలంగాణలో మరింత బలోపేతం కావటమే కాదు..

    READ MORE
  • టకియా తొలగించకుంటే థియేటర్ల దహనం తప్పదు

    హైదరాబాదు: ఆర్ఆర్ఆర్ సినిమా టీజర్లో ఎన్టీఆర్ కనపడిన ముస్లిం వేష ధారణ పట్ల భాజపా ఎంపీ సోయం బాపూరావు మండి పడ్డారు. ఎన్టీఆర్ ధరించిన టకియాను తొలగించాలని డిమాండు చేసారు. అలా కాదని సినిమా విడుదల చేస్తే అవి ఆడే థియేటర్లను తగుల బెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. సినిమా వసూళ్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే ఊరుకోబోమని చెప్పారు. నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైన భీమ్ను చంపిన వాళ్ల టోపీని ఆ పాత్ర

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు