తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరి

    విశాఖ : విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరిని సిపిఐ(యం) ఖండించింది. బుధవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … విశాఖ ఎన్నికల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై మాట్లాడకుండా మౌనం వహించి ఆ తరువాత పోరాడుతున్న కార్మికులకు అండగా ఉంటానని లోపాయికారిగా చెప్పడం మోసకారితనం తప్ప మరొకటి కాదు అన్నారు. పోరాట కమిటీ నాయకులు కలిసి మాట్లాడేందుకు సంవత్సరం క్రితం ఇంటర్వూ కోరితే ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల కోసం

    READ MORE
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం

    విశాఖ : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తడి చేస్తూనే ఉన్నామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని పోరాటమని అన్నారు. ప్లాంట్ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ

    READ MORE
  • మలయాళం రీమేక్ లో మోహన్ బాబు

    హైదరాబాదు: నటుడు మోహన్ బాబు మలయాళ సైన్టిఫిక్ కామెడీ చిత్రం- ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25 ను రీమేక్ చేసే యోచనలో ఉన్నారు. నిరుడు విడుదలైన ఈ సినిమా విజయవంతమైంది. సూరజ్ వెంజరామూద్, సౌబిన్ సాహిర్ ముఖ్య పాత్రలు పోషించారు. మూడు రాష్ట్ర స్థాయి అవార్డులను పొందింది. దర్శకుడు రతీశ్ బాలకృష్ణన్. తెలుగులో మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.

    READ MORE
  • ఆ పెద్ద మనిషి గురించి ఎందుకు మాట్లాడరు

    అమరావతి:నివాసానికే పరిమితమైన ముఖ్యమంత్రి జగన్ కు బదులుగా తనను వైకాపా శ్రేణులు అదే పనిగా ఎన్నికల తర్వాత తను నియోజక వర్గంలో కనిపించడం లేదనే పోస్టుల్ని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నాయని లోక్సభ సభ్యుడు రఘు రామ కృష్ణ రాజు వ్యాఖ్యానించారు. ‘నన్ను నియోజకవర్గానికి వెళ్లేలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడకు వెళ్లగానే నన్ను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నా గురించి కామెంట్లు చేస్తున్న వారు ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడటం లేదు. వ్యక్తి గత

    READ MORE
  • ఐదుగురు మావోయిస్టుల మృతి

    గడ్చిరోలి: గడ్చిరోలి జిల్లాలోని గైరపట్టిలో కొసమి-కిసనెల్లి సమీపంలోని అడవుల్లో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు. కొందరు మావోయిస్టులు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీ60 కమాండోలు ఆదివారం గాలింపుల్ని చేపట్టాయి. దీంతో మావోయిస్టులు కాల్పులకు దిగినట్లు చెప్పారు. పర్యవసానంగా తాము జరిపిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలిస్తున్నామన్నారు. మృత దేహాలను పరీక్ష కోసం హెలి

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు