దుర్గమ్మకు ఏడువారాల వజ్రాల నగలు సమర్పించిన భక్తుడు

దుర్గమ్మకు ఏడువారాల వజ్రాల నగలు సమర్పించిన భక్తుడు

విజయవాడ : ప్రవాస భారతీయుడు తాతినేని శ్రీనివాస్ దుర్గమ్మకు రూ.45 లక్షల విలువైన ఏడు వారాల వజ్రాల నగలు సమర్పించాడు. అమ్మ వారికి ప్రతి గురు వారం ఈ నగలు అలంకరిస్తామని ఆలయ పూజార్లు తెలిపారు. ఆలయంలో దసరా ఉత్సవాల్ని కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos