తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైసిపి మేనిఫెస్టోను విడుదల

    అమరావతి : తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి మేనిఫెస్టో 2024ను సిఎం జగన్ శని వారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామన్నారు. 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. అది చేసి చూపించి ప్రజలకు దగ్గరకు వెళ్తున్నా అని

    READ MORE
  • కిరణ్ కుమార్ రెడ్డి ఆ పనిచేసి ఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు

    నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలు లేని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారని విమర్శించారు. అప్పటి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహక రించారని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు, కిరణ్

    READ MORE
  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • యాదాద్రి స్తంబాలపై బొమ్మల తొలగింపు..

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయం రాతి స్తంబాలపై సీఎం కేసీఆర్తో పాటు తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు,తెరాస పార్టీ గుర్తు తదితర బొమ్మలు చెక్కడంపై వివాదాలు,విమర్శలు చెలరేగడంతో అధికారులు బొమ్మలను తొలగించారు.యాదాద్రి ఆలయంలోని అష్టభుజి ప్రాకారంలో ఉన్న స్తంభాలపై కేసీఆర్, కారు ఇతర చిత్రాలు చెక్కడంపై తెలంగాణలో పెద్ద దుమారం రేగింది. అయితే ఇది శిల్పుల ఇష్టమని.. తాము ఉద్దేశ్యపూర్వకంగా చెక్కించలేదని ఆలయ అభివృద్ధి అధారిటీ స్పష్టం చేసింది.కానీ ప్రస్తుత చరిత్రను

    READ MORE
  • గవర్నర్‌గా తమిళిసై ప్రమాణస్వీకారం

    తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజభవన్లో ప్రమాణ స్వీకారం చేశారు.తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్ కొత్త గవర్నర్తో ప్రమాణ స్వీకారం చేయించారు.ఆదివారం ఉదయం చెన్నై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తమిళిసై అక్కడి నుంచి హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర మంత్రులు కొత్త తమిళిసైకి స్వాగతం పలికారు.అనంతరం పోలీసులు గౌరవ వందనం చేశారు.తమిళిసై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్తో పాటు శాసనసభ

    READ MORE
  • నేడే మంత్రివర్గ విస్తరణ..

    ఎట్టకేలకు తెరాస అధినేత కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ఆదివారం సాయంత్రం ముహూర్తం ఖరారు చేశారు.కొత్తగా ఆరు మందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. కేటీఆర్,హరీశ్రావులతో పాటు గంగుల కమాలకర్,పువ్వాడ అజయ్కుమార్లను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక మహిళల కోటాలో సబిత ఇంద్రారెడ్డి,సత్యవతి రాథోడ్లను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.రాజకీయ,ప్రాంతీయ,కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఈ ఆరుమందిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కేటీఆర్ కోసం హరీశ్రావును పక్కనపెడుతున్నారంటూ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలు,కార్యకర్తలు సైతం అసహనం వ్యక్తం చేస్తుండడాన్ని

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు