తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి

    న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి తనిఖీలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో అక్రమ తవ్వకాలను తక్షణం నిలిపివేయాలని, అనుమతి ఉన్న చోట కూడా యంత్రాలు ఉపయోగించవద్దని ఏప్రిల్ 29న సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ తర్వాత కూడా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపట్టారని, దీనికి సంబంధించి

    READ MORE
  • కవిత బెయిల్ పిటిషన్‌ విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ: మద్యం పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ కోరుతూ కవిత మొదట రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, అయితే విచారణ అనంతరం నిర్ణయం వెలువరిస్తామని కోర్టు తెలిపింది. అయితే ఈ బెయిల్ పిటిషన్పై

    READ MORE
  • ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయి.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయింది

    కాకినాడ: ప్రజలకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జగన్ పాలనలో పేదలు తృప్తిగా ఉన్నారని ముద్రగడ పేర్కొన్నారు. ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయని.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయిందన్నారు. ఆ ముక్కలు అందరికి ప్రాణహానిని కలిగిస్తాయని, గాజు గ్లాసుకి బదులు స్టీలు గ్లాసులు వాడుతున్నారన్నారు. టీడీపీ సైకిల్ తుప్పు పట్టడం వల్ల ఎవ్వరూ సైకిల్ వాడడం లేదన్నారు. అందరి ఇళ్ళలో ఫ్యాన్లు ఉండడం వల్ల చల్లటి గాలి స్వీకరిస్తు న్నామన్నారు. ఆ ఫ్యాను

    READ MORE
  • అదానీ, అంబానీలు టెంపో నిండుగా కాంగ్రెస్‌కు డబ్బులు పంపిస్తుంటే ఈడీ, సీబీఐ ఏం చేస్తోంది?

    హైదరాబాదు:ఇటీవలి సభలో మోదీ మాట్లాడిన ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బులు పంపి స్తుంటే, ప్రధానికి ఇష్టమైన సీబీఐ, ఈడీ, ఐటీ ఎందుకు మౌనంగా ఉన్నాయి? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిం చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిన్న వేములవాడలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ ఈ అంశంపై మాట్లాడారని పేర్కొన్నారు. ఈ సభలో మోదీ మాట్లాడుతూ, ‘తెలంగాణ గడ్డ నుంచి

    READ MORE
  • ప్రభాస్ రాకుంటే కిందకు దూకేస్తా..

    హీరో ప్రభాస్ జనగామకు రావాలని లేదంటే కిందకు దూకేస్తానంటూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హంగామా చేస్తుండడంతో పోలీసులు వ్యక్తిని కిందకు దించడానికి తంటాలు పడుతున్నారు.మహబూబాబాద్ కు చెందిన గుగులోతు వెంకన్న అనే వ్యక్తి జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఉడుముల హాస్పిటల్ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి నానా హంగామా సృష్టిస్తున్నాడు. సినీ హీరో ప్రభాస్ వెంటనే జనగామ కి రావాలని , లేకుంటే అక్కడి నుంచి దూకి చనిపోతానని

    READ MORE
  • కేటీఆర్‌కు ప్రభాస్‌ మద్దతు..

    తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్,హీరో ప్రభాస్‌ మధ్య జరిగిన ట్వీట్ సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విష స్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ‘వైరల్ జ్వరాలు, డెంగ్యూ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో నీటి నిల్వ లేకుండా చూసుకోండి. దోమల వ్యాప్తికి ఇవే కారణం. నా ఇంటి పరిసరాలను నేను తనిఖీ చేసి నిల్వ ఉన్న నీటిని

    READ MORE
  • కేసీఆర్‌ను పెళ్లికి ఆహ్వానించిన చందన దీప్తి..

    రెండు తెలుగు రాష్ట్రాల్లో యువ ఐఏఎస్,ఐసీఎస్ అధికారుల్లో యువతలో క్రేజ్ ఉన్న అధికారుల్లో మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి కూడా ఒకరు.విధుల నిర్వహణ తీరుతో పాటు అందంతో కూడా చందన దీప్తి యువతలో క్రేజ్ తెచ్చుకున్నారు.ఇక కొద్ది రోజుల క్రితం చందన దీప్తికి వివాహనం నిశ్చయమైంది.ఈ నేపథ్యంలో ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుసుకున్న చందన దీప్తి వివాహ ఆహ్వాన పత్రిక అందించి తన వివాహానికి హాజరు కావాలంటూ కోరారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం చందన

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు