తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఓటరు చెంపపై కొట్టిన ఎమ్మెల్యే

    అమరావతి: ఏపీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటరు చెంపపై కొట్టాడు ఎమ్మెల్యే. అయితే.. వెంటనే తిరిగి ఎమ్మెల్యేను కొట్టాడు ఓటరు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు, ఓటర్కు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఓటర్ పై చేయి చేసుకున్నారు ఎమ్మెల్యే శివకుమార్. ఆ వెంటనే ఎంఎల్ఏ శివకుమార్ చంపపై దాడి చేశాడు ఓటరు. ఇక అనంతరం సదరు

    READ MORE
  • భార్యతో కలిసి ఓటేసిన పవన్

    మంగళగిరి:జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఆయన పోలింగ్ బూత్ కు వెళ్లారు. పోలింగ్ బూత్ కు పవన్ వచ్చారనే సమాచారం తెలిసిన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. సీఎం పవన్ అంటూ అంటూ వాళ్లు నినాదాలు చేశారు. మరోవైపు జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేశ్… పవన్ ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. పవన్ వేల

    READ MORE
  • ఏపీలో ఉదయం 9 గంటలకు 9.21 శాతం పోలింగ్

    విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్ల వద్ద బార్లు తీరారు. కాగా ఉదయం 9 గంటల సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 9.21 శాతంగా నమోదయిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 9 గంటల వరకు లోక్సభకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్ నమోదయినట్టు పేర్కొంది. కుప్పం నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 9.72శాతం, మంగళగిరిలో 5.25శాతం, పిఠాపురంలో 10.02శాతం, పులివెందుల 12.44శాతం పోలింగ్

    READ MORE
  • వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం

    నంద్యాల : వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డి తరఫున నటుడు అల్లు అర్జున్ శనివారం ఇక్కడ ప్రచారం చేశారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా నంద్యాలకు వచ్చారు. ఇది వరకే పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మద్దతును ప్రకటించారు. శిల్పా రవిచంద్రా రెడ్డితో ఎప్పటి నుంచో అర్జున్కు మంచి అనుబంధం ఉంది. ఆ స్నేహం కోసమే ఆయన నంద్యాలకు వచ్చారు. స్నేహారెడ్డి, రవిచంద్రారెడ్డి భార్య నాగినీరెడ్డి ఇద్దరూ

    READ MORE
  • కేటీఆర్‌కు ప్రభాస్‌ మద్దతు..

    తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్,హీరో ప్రభాస్‌ మధ్య జరిగిన ట్వీట్ సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విష స్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ‘వైరల్ జ్వరాలు, డెంగ్యూ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో నీటి నిల్వ లేకుండా చూసుకోండి. దోమల వ్యాప్తికి ఇవే కారణం. నా ఇంటి పరిసరాలను నేను తనిఖీ చేసి నిల్వ ఉన్న నీటిని

    READ MORE
  • కేసీఆర్‌ను పెళ్లికి ఆహ్వానించిన చందన దీప్తి..

    రెండు తెలుగు రాష్ట్రాల్లో యువ ఐఏఎస్,ఐసీఎస్ అధికారుల్లో యువతలో క్రేజ్ ఉన్న అధికారుల్లో మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి కూడా ఒకరు.విధుల నిర్వహణ తీరుతో పాటు అందంతో కూడా చందన దీప్తి యువతలో క్రేజ్ తెచ్చుకున్నారు.ఇక కొద్ది రోజుల క్రితం చందన దీప్తికి వివాహనం నిశ్చయమైంది.ఈ నేపథ్యంలో ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుసుకున్న చందన దీప్తి వివాహ ఆహ్వాన పత్రిక అందించి తన వివాహానికి హాజరు కావాలంటూ కోరారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం చందన

    READ MORE
  • ‘వనం’ పై వేటుకు కమలం పట్టు

    హైదరా బాదు:తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్కు వ్యతిరేకంగా వ్యాసాల్ని రాసిన ప్రధాన పౌర సంబంధాల అధికారిని వెంటనే పదవి నుంచి తొలగించక పోతే ఆయనకు వ్యతిరేకంగా క్రిమినల్ కేసు దాఖలు చేస్తామని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి మంగళవారం ఇక్కడ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును డిమాండు చేసారు. గవర్నరుగా ప్రమానాన్ని చేసి 24 గంటలూ ముగియక ముందే కేసీఆర్, తన కను సన్న ల్లో ఆమెను కించ పరిచే వ్యాసాలు రాయించారని ఆరోపించారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు